25.2 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

National

పనిచేస్తున్న ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి సమస్యను పరిష్కరించాలి

. . . కేంద్ర విద్యా శాఖ మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి  వెబ్ డెస్క్, బతుకమ్మ : చాలా ఏళ్లుగా ఉపాధ్యాయులు గా పనిచేస్తున్న వారికి టెట్ తప్పనిసరి చేస్తూ కేంద్రం తెచ్చిన...

భారత్, రష్యా స్నేహం శాశ్వతం : ప్రధాని మోదీ

డిల్లీ, బతుకమ్మ :  భారత్, రష్యా స్నేహం శాశ్వతంగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇరుదేశాల మధ్య వ్యాపార సంబంధాలు పరస్పరం ప్రయోజనాలు కలిగిస్తున్నాయన్నారు. ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశం అనంతరం పుతిన్...

హైదరాబాద్ హౌస్ లో పుతిన్ తో మోదీ భేటీ

డిల్లీ, బతుకమ్మ :  భారత పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీతో డిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో భేటీ అయ్యారు. ఇరు దేశాల 23వ ద్వైపాక్షిక శిఖరాగ్ర...

పంచాయతి ఎన్నికలలో నిజామాబాద్‌ రూరల్‌లో బీసీలకు 51.6 శాతం రిజర్వేషన్లు

  . . . రూరల్ ఎమ్మెల్యే డా. భూపతిరెడ్డి  నిజామాబాద్,  బతుకమ్మ : నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 51.6 శాతం రిజర్వేషన్లు కల్పించామని ఎమ్మెల్యే డాక్టర్‌ ఆర్. భూపతిరెడ్డి తెలిపారు....

ఉద్యోగాల పేరుతో థాయ్ లాండ్ మయన్మార్ సరిహద్దు ప్రాంతాల్లో మోసం

  . . . అమాయకుల తో సైబర్ నేరాలు చేయిస్తున్న ముఠా పై కఠిన చర్యలు చేపట్టండి . . . పార్లమెంట్ లో లేవనెత్తిన నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి వెబ్ డెస్క్, బతుకమ్మ...

ఐదుగురు మావోయిస్టులు మృతి

బీజాపూర్, బతుకమ్మ :  ఛత్తీస్ఘడ్ లోని   బీజాపూర్లో బుధవారం భారీ  ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు  మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పలు జరిగాయి. ఈఘటనలో  ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఆ ప్రాంతంలో...

మోదీకి సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి

డిల్లీ, బతుకమ్మ : సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డిల్లీలో నర్రేంద మోదీతో బుధవారం భేటీ అయ్యారు. భారత్ ప్యూచర్ సిటీలో ఈనెల 8,9, తేదీల్లో నిర్వహించే తెలంగాణ...

శబరిమల ఆలయానికి 15 రోజుల్లో రూ.92 కోట్లు

వెబ్ న్యూస్, బతుకమ్మ : కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప క్షేత్రానికి ఈఏడాది మండల- మకరవిలక్కు సీజన్ లో తొలి 15 రోజుల్లో రూ.92 కోట్లు ఆదాయం వచ్చినట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం...

కరిచే కుక్కలంతా పార్లమెంట్‌లో ఉన్నారు

డిల్లీ, బతుకమ్మ : కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి డిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ  వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  కరిచే కుక్కలంతా పార్లమెంట్‌లో ఉన్నారని వ్యాఖ్యనించారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో తన కారులో తన...

ప్రారంభమైన పార్లమెంట్ శీతకాల సమావేశాలు

డిల్లీ, బతుకమ్మ : పార్లమెంట్ శీతకాల సమావేశాలు సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి.  ఇటీవల మృతి చెందిన సభ్యులకు లోకసభ సంతాపం ప్రకటించింది. అలాగే వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip