📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

AUTHOR NAME

ramakrishna

24830 POSTS
0 COMMENTS

కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి

బతుకమ్మ,ఆర్మూర్ : ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని బీజేపీ కిషాన్ మోర్చా రాష్ట్ర నాయకులు నూతుల శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. నందిపేట్ మండలంలోని వెల్మల్, మాక్లూర్ మండలంలోని అడవి మామిడిపల్లి ...

అధికారం లేకున్నా దుబ్బాక అభివృద్దే లక్ష్యం

నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి బతుకమ్మ దుబ్బాక ప్రతినిధి : అధికారం లేకున్నా దుబ్బాక అభివృద్దే తన లక్ష్యం అని నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు.  దౌల్తాబాద్ మండల పరిధిలోని...

జాతీయ నేతలను కలిసిన మహేష్ కుమార్ గౌడ్

నిజామాబాద్, బతుకమ్మ : జాతీయ కాంగ్రెస్ అగ్రనేతలను పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కమార్ గౌడ్ మర్యాద పూర్వకంగా కలిసారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పీసీసీ చీఫ్ శనివారం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు...

వృద్దురాలి మెడలో నుంచి చైన్ స్నాచింగ్

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని ఓ వృద్దురాలి మెడలో నుంచి అగంతకులు చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు. ఈ సంఘటన వినాయక్ నగరలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఓ ఇంట్లోకి...

సుద్దపల్లి బాలికల గురుకుల పాఠశాలలో హెల్త్ క్యాంప్

డిచ్పల్లి, బతుకమ్మ : సుద్దపల్లిలోని సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో హెల్తక్యాంప్ శనివారం నిర్వహించినట్లు ప్రిన్సిపల్ నళిని తెలిపారు. ఆరోగ్య శాఖ అధికారులు డా.స్వప్న, వెంకట్ రెడ్డి, మలేహ సుల్లానా, గంగుబాయి...

తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇంటర్ కాలేజ్ మెన్స్ కబడ్డీ సెలక్షన్స్

డిచ్పల్లి, బతుకమ్మ : తెలంగాణ యూనివర్సిటీ వైస్- ఛాన్స్లర్  ఆచార్య. టి. యాదగిరి రావు ఆదేశాల మేరకు తెలంగాణ యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ కబడ్డీ మెన్ సెలెక్షన్స్ శనివారం విశ్వవిద్యాలయం క్రీడా మైదానంలో ...

టపాకాయల దుకాణాదారులు తప్పకుండా అనుమతి తీసుకోవాలి

నిజామాబాద్ ఇంచార్జీ సీపీ సింధూ శర్మ నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : దీపావళి పండుగ సందర్భంగా టపాకాయల దుకాణాదారులు తప్పకుండా సంబంధిత డివిజినల్ స్థాయి పోలీస్ అధికారుల  అనుమతి తీసుకోవాలని ఇంచార్జీ సి.పి సింధూ...

వీసీని కలిసిన విద్యార్థి సంఘాల నాయకులు

డిచ్పల్లి, బతుకమ్మ :  తెలంగాణ విశ్వవిద్యాలయానికి నూతనంగా నియమింపబడ్డ వైస్ ఛాన్స్లర్ యాదగిరి రావును తెలంగాణ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థుల సంఘం  అధ్యక్షులు పంచరెడ్డి చరణ్, టివియువి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమావత్...

కామారెడ్డి వాసుల్లో కదలికేదీ..?

. తెలంగాణతోసహా మహారాష్ర్టలోనూ మసకబారుతున్న ప్రతిష్ట . పసిమొగ్గలను గర్భంలోనే తుంచేస్తున్న దుర్మార్గులకు అడ్డాగా జిల్లా కేంద్రం . విచ్చలవిడిగా లింగనిర్ధారణ పరీక్షలు . నిందితులకు అండగా ఉంటున్నదెవరు? కామారెడ్డి, బతుకమ్మ:  లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూ పసిమొగ్గలను గర్భంలోనే...

రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం

-రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనే ధాన్యం కొనుగోలు చేయాలి -ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన  దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి బతుకమ్మ దుబ్బాక ప్రతినిధి : సిద్దిపేట జిల్లా...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip