📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

AUTHOR NAME

ramakrishna

24833 POSTS
0 COMMENTS

సింహగర్జనకు తరలిరావాలి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:  హైదరాబాద్ లో ఆదివారం నిర్వహించనున్న మాలల సింహగర్జనకు మాలలు, మాల ఉద్యోగులు స్వచ్ఛందంగా తరలిరావాలని మాల ఉద్యోగుల సంఘం నాయకుడు అలుక కిషన్ కోరారు. శనివారం సుభాష్ నగర్...

మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి

రుద్రూర్, బతుకమ్మ : విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని అడిషనల్ కలెక్టర్ అంకిత్ సూచించారు. రుద్రూర్ లోని కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్, పాఠశాలను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ...

ప్రశాంత్, జీవన్ తోడు దొంగలు

. పది నెలల్లో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి సంక్షేమంపై దమ్ముంటే చర్చకు రండి . మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు వారికి లేదు . విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి నిజామాబాద్...

218 మంది కానిస్టేబుళ్లకు పోస్టింగ్ లు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: పోలీసుశాఖలో నూతనంగా రిక్రూట్ అయిన సివిల్ కానిస్టేబుళ్లకు పోలీస్ స్టేషన్ లలో పోస్టింగ్ లు ఇస్తూ నిజామాబాద్ ఇన్ చార్జి కమిషనర్ సింధుశర్మ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాకు...

ప్రభుత్వానికి గుణపాఠం చెబుతాం

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: విద్యా రంగ సమస్యలను పట్టించుకోకపోతే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని ఎస్ఎఫ్ఐ, పీడీఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శులు రాచకొండ విఘ్నేశ్, డాక్టర్ కర్క గణేశ్ అన్నారు. హాస్టళ్లలో...

నర్సింగ్ కళాశాలను సందర్శించిన కలెక్టర్

నిజామాబాద్, బతుకమ్మ: మాక్లూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం సందర్శించి సదుపాయాలను పరిశీలించారు. కళాశాల ప్రిన్సిపాల్ ను, నర్సింగ్ విద్యార్థినులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు....

అటవీ అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: అటవీ అగ్ని ప్రమాదాల నివారణ, అటవీ సంరక్షణపై సారంగాపూర్ బీట్ పరిధిలోని ఎడపల్లి సెక్షన్ లో శనివారం అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రేంజ్ ఆఫీసర్ సంజీవ్ రావు...

పట్టభద్రుల ఓటు నమోదుకు మరో అవకాశం

ఎల్లారెడ్డి, బతుకమ్మ: శాసన మండల ఎన్నికల నేపథ్యంలో పట్టుభద్రుల ఓటు నమోదుకు ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించిందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తెలిపారు.  డిసెంబర్ 9వ తేదీ వరకు...

తాళం వేసిన ఇంట్లో చోరీ

బోధన్, బతుకమ్మ: బోధన్ పట్టణంలోని ఆచన్ పల్లికి చెందిన ఎల్లమ్మ అనే మహిళ ఇంట్లో దుండుగులు శుక్రవారం రాత్రి చోరీకి పాల్పడ్డారు. ఎల్లమ్మ తన ఇంటికి తాళం వేసిన వెళ్లగా, దుండుగులు తాళాన్ని...

విద్యుత్ షాక్ తో గుర్తు తెలియని యువకుడి మృతి

కామారెడ్డి, బతుకమ్మ: ఉగ్రవాయి శివారులోని హై టెన్షన్ వైర్లకు తగిలి శనివారం ఉదయం గుర్గు తెలియని యువకుడు మృతి చెందాడు. మృతుడి వయస్సు సుమారు 25 నుంచి 30 ఏళ్లు ఉంటుందని, కుడి...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip