28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

పర్యాటక కేంద్రంగా మారుస్తాం

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ :లింగంపేట మండలాన్ని పర్యాటక కేంద్రంగా మారుస్తాం అని,డిఆర్డిఏ పి డి సురేందర్ అన్నారు.మండల కేంద్రంలోని జోగినాథ ఆలయం ఆలయం వద్ద సొరంగ మార్గం, గాలి గోపురం ని ఆయన పరిశీలించారు.వీటి అభివృద్ధికి కృషిచేసి, గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా మారుస్తాం అని తెలిపారు.

We will turn it into a tourist center

More articles

Latest article