పర్యాటక కేంద్రంగా మారుస్తాం

ఎల్లారెడ్డి, బతుకమ్మ :లింగంపేట మండలాన్ని పర్యాటక కేంద్రంగా మారుస్తాం అని,డిఆర్డిఏ పి డి సురేందర్ అన్నారు.మండల కేంద్రంలోని జోగినాథ ఆలయం ఆలయం వద్ద సొరంగ మార్గం, గాలి గోపురం ని ఆయన పరిశీలించారు.వీటి అభివృద్ధికి కృషిచేసి, గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా మారుస్తాం అని తెలిపారు.