28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

పిడుగుపడి ఇద్దరు మహిళలు మృతి

Must read

📰 Generate e-Paper Clip

వ్యవసాయ పనులు చేస్తుండగా పడిన వైనం

 నాగర్ కర్నూల్ జిల్లాలో ఘటన

వెబ్ న్యూస్, బతుకమ్మ : వ్యవసాయ పనులు చేస్తుండగా పిడుగుపాటుకు గురై ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఈఘటన నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలం కూడన్ పల్లి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. మరికొందరు గాయపడగా  ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More articles

Latest article