రుద్రూర్, బతుకమ్మ :
సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. రుద్రూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ వద్ద గురువారం పోలీసులు సైబర్ నేరాల పై ప్రజలకు అవగాన...
ఎస్సై మొగులయ్య
మాక్లూర్, బతుకమ్మ : మాక్లుర్ మండలంలోని డీకంపల్లి గ్రామంలో సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాక్లుర్ రెండోవ ఎస్సై మొగులయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...
బాల్కొండ, బతుకమ్మ : ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని బాల్కొండ ఎస్సై శైలేందర్ అన్నారు. బాల్కొండ మండల కేంద్రానికి చెందిన సత్యసాగర్ ను గత నెల 26న అమెజాన్...
రుద్రూర్, బతుకమ్మ : సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రుద్రూర్ ఎస్సై సాయన్న తెలిపారు. ఆదివారం రుద్రూర్ మండల కేంద్రంలోని బుషి విచార్ కేంద్రంలో సైబర్ నేరాలు, సిసి కెమెరాల...
బతుకమ్మ బాన్సువాడ : సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని షీటీం సభ్యులు సూచించారు. నస్రుల్లాబాద్ మండలంలోని కొచ్చర మైసమ్మ ఆలయం వద్ద అవగాహన సదస్సు నిర్వహించారు. ఆడపిల్లలు, మహిళలపై వేధింపులు, సైబర్...
మద్నూర్ ఎస్సై విజయ్ కొండ
మద్నూర్/డోంగ్లి, బతుకమ్మ: డోంగ్లి మండల కేంద్రంలో బుధవారం మద్నూర్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు సైబర్ మోసాలపై ఎస్సై విజయ్ కొండా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా...
కామారెడ్డి పోలీస్ కళాబృందం చే అవగాహన సదస్సు
బతుకమ్మ భిక్కనూరు: నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని భిక్కనూరు ఎస్సై ఆంజనేయులు కోరారు. మంగళవారం సైబర్ నేరాలపై జిల్లా ఎస్పి రాజేష్ చంద్ర ఆదేశాల...