26.2 C
Hyderabad
Monday, August 3, 2026

గుండెపోటుతో సొసైటీ డైరెక్టర్ మృతి

Must read

📰 Generate e-Paper Clip

నందిపేట్, బతుకమ్మ: మండలంలోని అయిలాపూర్ ప్రాథమిక సహకార సంఘం డైరెక్టర్ మహ్మద్ హుస్సేన్(65) ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. హుస్సేన్ స్వగ్రామం వెల్మల్.  అయిలాపూర్ సొసైటీ డైరెక్టర్ ఒకరు ఇటీవల ఆత్మహత్య చేసుకోగా, ప్రస్తుతం మరో డైరెక్టర్ హుస్సేన్ గుండెపోటుతో మృతి చెందారు. 

More articles

Latest article