25.5 C
Hyderabad

ఐకేపీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

మెండోరా, బతుకమ్మ:మెండోరా మండల కేంద్రంలో మహిళా సమైక్య శాఖ ( ఐకేపీ) ఆధ్వర్యంలో సోమవారం వరి కొనుగోలు కేంద్రాన్ని వేల్పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటి  చైర్మన్ కొత్తింటి ముత్యం రెడ్డి ,తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఏపీఎం గంగా రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగ ఎపీఎం గంగారాజు  మాట్లాడుతూ ప్రభుత్వం  ఏర్పాటు చేసిన  కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులు నాణ్యమైన వరి ధాన్యంను  కొనుగోలు కేంద్రంకు తీసుకురావాలని తెలిపారు.  కార్యక్రమంలలో ,రైతులు గ్రామ విఓఏ లు, అధ్యక్షురాండ్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article