24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ఐకెపి ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బిచ్కుంద : బిచ్కుంద మండలంలోని గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో 10వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఖత్ గాం, శెట్లూర్, హస్గుల్, పెద్ద దేవాడ, పెద్ద దడిగి, మాన్యాపూర్, మాన్యాపూర్ 2, రాజాపూర్, వాజీద్ నగర్, బండా రెంజల్ గ్రామాలలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవం లో మహిళా సంఘాల సభ్యులు, మండల వ్యవసాయ అధికారి, ఏపీఎం, సీసీ లు, ఏఈఓలు, జీపీ సెక్రటరీలు, జీపీఓలు, వీఓఏలు, గ్రామాల రైతులు పాల్గొన్నారు.

Paddy purchase centers launched under the auspices of IKP

More articles

Latest article