నిజామాబాద్ సిటి, బతుకమ్మ:
నిజామాబాద్ మున్సిపల్ కమీషనర్ గా ఇటివల భాధ్యతలు స్వీకరించిన దిలిప్ కుమార్ మర్యధపుర్వకంగా మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఇటివల ఐఎఏస్ ల బదిలీల లో బాగంగా నిజమాబాద్ లో మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ నియమితులు కాగా అయన బుదవారం మాజీమంత్రిని కలిసారు.
