27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

3న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ: ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ రానుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యుల్ విడుదల చేసింది. తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల  ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించనునారు. ఫిబ్రవరి 27న పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఎన్నికలు జరగనున్న నియోజకవర్గాలు(జిల్లాల్లో) కోడ్ అమలులోకి వచ్చింది.

More articles

Latest article