29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

మద్యంమత్తులో డ్రైనేజీలో పడి మృతి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: నగరంలోని ఐదో టౌన్ పరిధిలో ఉన్న రాజ రాజేంద్ర చౌరస్తా వద్ద డ్రైనేజ్ లో పడి ఓ యువకుడు చనిపోయాడు. మహారాష్ర్టకు చెందిన కాంబ్లే కపిల్ గత కొన్నేళ్లుగా సీతారాంనగర్ కాలనీలో ఉంటున్నాడు. మంగళవారం రాత్రి మద్యం సేవించిన కపిల్ మత్తులో డ్రైనేజీలో పడి మృతి  చెందాడు.

 

More articles

Latest article