25.2 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

గీత కార్మికులు జాగ్రత్తలు పాటించాలి

బతుకమ్మ, పిట్లం : పిట్లం మండలంలోని రాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలో గల గీతకార్మికులకు బీసీ వెలిఫర్ ఆఫీసర్ చందర్ నాయక్ పలు సూచనలు ఇచ్చారు. పిట్లం మండలం ఎంపీడీవో కమలాకర్, పిట్లం ఎంపిఓ...

బీటీ రోడ్డు పనులు వేగవంతం

బతుకమ్మ,మద్నూర్: బీటీ రోడ్డు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని మండల యువ నాయకులు గురువారం తెలిపారు. మండల కేంద్రంలోని ప్రధాన రహదారి అయినటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద నుండి ప్రయాణ ప్రాంగణం వరకు...

ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేస్తాం

- మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బతుకమ్మ, నవీపేట్ : సీఎం రేవంత్ రెడ్డి సర్కారు ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేస్తుందని, దానిలో భాగంగానే ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు పూర్తి చేసి...

కార్మిక సంక్షేమానికి పెద్దపీట

టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ నిజామాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఐఎన్టీయూసీ  రాష్ర్ట,  జిల్లా నాయకులు హైదరాబాద్ లోని...

సంక్షేమానికి నిధుల కొరత

. ఆరు నెలలుగా డైట్ బిల్లుల చెల్లింపులు నిలిపివేత . ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు లేవు .  ఆగస్టు నెలకు సంబంధించి హాస్టల్ వార్డెన్ లకు అందని జీతాలు   ‘‘అంకిత భావంతో పని చేయండి. ఆకస్మిక...

ఉత్సవాలకు సహకరించిన వారికి కృతజ్ఞతలు

పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగెనవార్ నిజామాబాద్, బతుకమ్మ : గణేష్ విగ్రహ ప్రతిష్ఠాపన, నిమజ్జనం. మిలాద్ ఉన్ నబీ పండుగల నిర్వాహణకు సహకరించిన ప్రతీ ఒక్కరికి పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగెనవార్ కృతజ్ఞతలు తెలిపారు.   నిజామాబాద్...

ఇంటింటి సర్వేను నిర్ణీత గడువులో పూర్తి చేయాలి

పరిశీలకులు అబ్దుల్ హమీద్  కలెక్టర్ తో కలిసి ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో సమీక్ష నిజామాబాద్, బతుకమ్మ  : ఎస్ఎస్ఆర్-2025 లో భాగంగా ఓటరు జాబితా సవరణ కోసం కొనసాగుతున్న ఇంటింటి సర్వేను పక్కాగా నిర్వహించాలని...

గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలు కీలకం

కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్  బాన్సువాడ, బతుకమ్మ : గ్రామాలలో అంగన్వాడి కేంద్రాలు కీలకంగా పనిచేస్తాయని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ అన్నారు. గురువారం బాన్సువాడ పట్టణంలోని శ్రీనివాస గార్డెన్...

రుణమాఫీ కోసం నిరసన బాట

నిజామాబాద్, బతుకమ్మ : రుణ మాఫీకి ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం, ఇచ్చిన గడువు ముగియడంతో జిల్లా రైతులు ఆందోళన బాట పట్టారు.  రుణమాఫీపై తాడోపేడో తేల్చుకునేందుకు ఆర్మూర్ డివిజన్ రైతులు సిద్ధమయ్యారు....

స్నానం కోసం నీళ్లు వేడి చేస్తుండగా విద్యుత్ షాక్

నిజాంసాగర్, బతుకమ్మ:  స్నానం కోసం వాటర్ హీటర్ తో నీళ్లను వేడి చేస్తుండగా షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మహ్మద్ నగర్ మండలం తుంకిపల్లిలో గురువారం ఉదయం...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip