టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్
నిజామాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఐఎన్టీయూసీ రాష్ర్ట, జిల్లా నాయకులు హైదరాబాద్ లోని గాంధీ భవన్లో గురువారం మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎడ్ల నాగరాజు, పూజారి గంగాధర్, వేణుగోపాల్, శ్రీనివాస్ కార్తిక్ పాల్గొన్నారు.
