26.9 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

కామారెడ్డి వాసుల్లో కదలికేదీ..?

. తెలంగాణతోసహా మహారాష్ర్టలోనూ మసకబారుతున్న ప్రతిష్ట . పసిమొగ్గలను గర్భంలోనే తుంచేస్తున్న దుర్మార్గులకు అడ్డాగా జిల్లా కేంద్రం . విచ్చలవిడిగా లింగనిర్ధారణ పరీక్షలు . నిందితులకు అండగా ఉంటున్నదెవరు? కామారెడ్డి, బతుకమ్మ:  లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూ పసిమొగ్గలను గర్భంలోనే...

రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం

-రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనే ధాన్యం కొనుగోలు చేయాలి -ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన  దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి బతుకమ్మ దుబ్బాక ప్రతినిధి : సిద్దిపేట జిల్లా...

ఎమ్మెల్సీ  ఓటరు నమోదు పత్రాలు ఎమ్మార్వోకు అందజేత

బతుకమ్మ, ఆర్మూర్ :  భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు పత్రాలను ఆర్మూర్ పట్టణ కన్వీనర్ మిరియాల్కర్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆర్మూర్ ఎమ్మార్వో కు శనివారం అందజేశారు. ఈ...

జీ ఎస్ పి కంపెనీ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు

బతుకమ్మ,ఏర్గట్ల : మండల కేంద్రంలోని తోర్తి గ్రామంలో శనివారం జి ఎస్ పి కంపెనీ ఆధ్వర్యంలో మొక్కజొన్న పంటలో ప్రధాన సమస్య అయిన కత్తెర పురుగు, కాండం తొలిచుపురుగు నివారణపై రైతులకు అవగాహన...

నేషనల్ హైవేపై దాబాల ఫ్లెక్సీ బోర్డుల తొలగింపు

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని సిద్ధ రామేశ్వర గ్రామం దగ్గర ఉన్న శేఖర్ సురేష్ దాబాల రోడ్డుకు అడ్డంగా ఉన్న ఫ్లెక్సీ బోర్డులను నేషనల్ హైవే అథారిటీ అధికారులు శనివారం తొలగించారు. జి.ఎం.ఆర్...

బామ్మర్ది సేఫ్

. గుడ్డును గుట్టుగా దాచిన బావ . రూ.12 కోట్లు పెట్టుబడిన పెట్టిన బాధితులు చక్కర్లు నిజామాబాద్, బతుకమ్మ: ‘రియల్’ లాభాల ఆశ చూపి రూ.12 కోట్లు వసూలు చేసిన గుడ్డును అతడి బావ సేఫ్...

విక్లీ మార్కేట్ లో గుర్తు తెలియని మహిళ మృతి

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలోని విక్లీమార్కేట్ ( అంగడి బజార్ ) కల్లు బట్టి వద్ధ ఓక మహిళ మృతి చెందింది. ఈ సంఘటన శనివారం మధ్యహ్నం జరిగింది.  సుమారు 35 -...

నుడా పరిధిలో 4511 మందికి ఎల్ ఆర్ ఎస్ కు అవకాశం

నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ పరిధిలో ఎల్ ఆర్ ఎస్ కోసం 2020 సంవత్సరంలో నిర్దేశిత ఫీజు చెల్లించిన ప్లాట్ల యజమానులకు ప్లాట్ల రెగ్యులరైజ్ కోసం ప్రభుత్వం అవకాశం...

గంగపుత్రుల పొట్టకొట్టొద్దు

మెండోరా, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లాలోని చెరువులు, రిజర్వాయర్లలో తమ ప్రభుత్వ హయాంలో మొత్తం 4కోట్ల 42 లక్షల చేప పిల్లలను వదిలితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దానిని సగానికి తగ్గించి 2కోట్ల 20లక్షల...

27న బోధన్ శ్రీరామ మందిరంలో త్యాగరాజస్వామి అరాధనోత్సవం

బోధన్ , బతుకమ్మ :                                         ...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip