27.9 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

చేనేత వృత్తులపై  శిక్షణ కల్పిస్తాం

రుద్రూర్, బతుకమ్మ : చేనేత వృత్తి పట్ల ఆసక్తి ఉన్నవారికి  శిక్షణ కల్పిస్తామని ఏడిఓ ప్రవీణ్ కుమార్ అన్నారు. సోమవారం రుద్రూర్ మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘాన్ని సిద్దిపేట ఏడిఓ ప్రవీణ్...

అత్యాచారం హత్య చేసిన ఒకరికి జీవిత ఖైదు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :                                         ...

ఫీజు రీయింబర్స్మెంట్, మైనారిటీ కార్పొరేషన్ ష్కాలర్షిప్ విడుదల చేయాలి..

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగ రెండు విద్యా సంవత్సరాలకు విద్యార్థిని విద్యార్థులకు పోస్ట్ మాట్రిక్ స్కాలర్షిప్ మంజూరు కాలేదని, గతంలో స్వీకరించిన మైనార్టీ కార్పొరేషన్ లోన్లు అప్లికేషన్లకు సంబంధించి...

కొనసాగుతున్న నీటి విడుదల

బతుకమ్మ,మెండోరా: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ప్రధాన రెండు గేట్లు, కాలువల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. ఎక్కువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 12,578 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్ట్  రెండు ప్రధాన...

శాస్త్ర సాంకేతికతకు గణితమే మూలాధారం

-- తెయూ వైస్- ఛాన్స్ లర్  ఆచార్య టి.యాదగిరిరావు   తేయూలో జాతీయ మాథ్స్ డే - వేడుకలు 2024 నిజామాబాద్  సిటీ, బతుకమ్మ :  శాస్త్ర సాంకేతికతకు గణితమే మూలాధారం అని తెయూ వైస్- ఛాన్స్...

మహిళలు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి 

 జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ అరుణ   ఎల్లారెడ్డి , బతుకమ్మ :  మహిళలు  కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని  జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ  అరుణ అన్నారు. సోమవారం ఎల్లారెడ్డి పట్టణంలోని...

శోద్ కాంక్లేవ్ బ్రోచర్స్ ఆవిష్కరణ

బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : 2024 నవంబర్ 8,  9 తేదీల్లో జేఎన్టీయూ హైదరాబాద్‌లో జరగనున్న జోనల్ రీసెర్చ్ స్కాలర్ కాన్క్లేవ్ ఆన్ రీసెర్చ్ ఫర్ రేడియంట్ భారత్ పోస్టర్ ను తెలంగాణ విశ్వవిద్యాలయ...

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ 

బాన్సువాడ , బతుకమ్మ : పట్టణానికి చెందిన పలువురి బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ సోమవారం...

జాతీయ సమైక్యతా స్ఫర్తిని ప్రోత్సహించడం “ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్” లక్ష్యం

  ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి బతుకమ్మ, ఆర్మూర్  : జాతీయ సమైక్యతా స్ఫర్తిని ప్రోత్సహించడం "ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్" లక్ష్యం అని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు....

ఉద్యోగ కల్పన, నైపుణ్యాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాలలో సోమవారం విద్యార్థులకు భవిష్యత్తులో వారికి ఉద్యోగ కల్పన, ఇందుకు సంబంధించి నైపుణ్యాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించినట్టు ప్రిన్సిపల్ రామ్మోహన్ రావు తెలిపారు....

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip