27.2 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

సీఎంఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ

మోర్తాడ్, బతుకమ్మ: మండలంలోని ధర్మరో గ్రామానికి చెందిన పలువురు బాధితులకు కాంగ్రెస్ నాయకులు గురువారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి ముత్యాల సునీల్ కుమార్ సహకారంతో గ్రామానికి...

గోదావరికి హారతి

నందిపేట్, బతుకమ్మ: మండలంలోని ఉమ్మెడలో గోదావరికి హారతి ఇచ్చారు. ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ వేదిక అధ్యక్షుడు కోటపాటి నరసింహనాయుడు పాల్గొని గోదావరి  మాతకు హారతి సమర్పించారు. 11 సంవత్సరాల క్రితం రాష్ట్ర...

డీఎస్సీలో అక్రమాలా?

ఫిర్యాదుల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సీరియస్  ఏడి స్థాయి అధికారితో విచారణ? ఎవరిపై వేటు పడేనో? నిజామాబాద్, బతుకమ్మ : డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయుల భర్తీ కోసం నిర్వహించిన కౌన్సిలింగ్ ప్రక్రియపై విమర్శలు...

కంచర్ల గ్రామంలో మహిళ హత్య

చైన్ లాక్కొని తలపై కొట్టిన దొంగలు...? బతుకమ్మ భిక్కనూరు: కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం కంచర్ల గ్రామంలో మహిళను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి చంపినట్టు గ్రామస్తులు బుధవారం తెలిపారు. గ్రామస్తులు తెలిపిన వివరాల...

గ్రంథాలయాల్లో ఉన్న సివిల్స్ పుస్తకాలు చదివే కలెక్టర్ అయ్యాను

 ఆధునిక శాస్త్ర పరిజ్ఞానం ఎంత పెరిగిన గ్రంథాలయాల్లో ఉండే పుస్తకాల విలువ ఎంతో గొప్పది జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నిజామాబాద్ సిటీ బతుకమ్మ :  గ్రంధాలయాలలో దొరికే...

ఓల్డ్ విద్యాశాఖ స్థలం కోసం శాసనసభ్యునికి వినతి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా న్యాయవ్యవస్థ కార్యాలయాల అవసరాలరీత్య ఓల్డ్ విద్యాశాఖ ఖాళీ స్థలాన్ని కేటాయించాలని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ నిజామాబాద్ రూరల్ శాసన సభ్యులు...

యువతకు భవిష్యత్తు తీర్చిదిద్దేది గ్రంథాలయాలు

ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీ సంక్షేమ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ కామారెడ్డి, బతుకమ్మ : యువతకు భవిష్యత్తు తీర్చిదిద్దేది గ్రంథాలయాలు అని ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీ సంక్షేమ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్...

బాలల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలి

జిల్లా ప్రధాాన న్యాయమూర్తి సునీత కుంచాల నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బాలల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని జిల్లా ప్రధాాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ...

కులగణనతో సామాజిక న్యాయం

కాంగ్రెస్ నాయకులు  మల్యాల గోవర్ధన్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  కుల గణనతో సామాజిక న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ నాయకులు మాల్యాల గోవర్దన్ అన్నారు.  తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన...

బాధిత మహిళకు ఎల్ఓసీ అందజేత 

కమ్మర్ పల్లి, బతుకమ్మ :  కమ్మర్ పల్లి మండలం కోనసముందర్ గ్రామానికి చెందిన సీ. హెచ్ సత్యగంగుఅనే బాధిత మహిళకు శస్త్రచికిత్స నిమిత్తం ఎల్ ఓ సీ ని బాల్కొండ కానిస్టెన్సీ కాంగ్రెస్...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip