27.6 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

చెరువులో దూకి తండ్రి కుతురు అత్మహత్య

  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగర శివారులోని న్యాల్ కల్ చెరువులో దుకి తండ్రి, కుతురు అత్మహత్యకు  పాల్పడ్డారు. ఈ సంఘటన సోమవారం తెల్లవారు జామున జరిగినట్టు తెలిసింది. బైక్ పై వచ్చిన...

అరుంధతి మైసమ్మ తర్ప 17వ డివిజన్ ఆధ్వర్యంలో గడుగుకు సన్మానం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గడుగు గంగాధర్  తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ మెంబర్ గా నియమితులైన సందర్భంగా అరుంధతి మైసమ్మ తర్ప 17వ డివిజన్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ...

విజయ పాలు.. కానరావు

తగ్గిపోతున్న బిఎంసిలు రైతులకు ప్రోత్సాహం కరువు నగరంలో కేంద్రాల మాట ఉత్తిదే చైర్మన్ మాటలు పెడచెవిన .. నిజామాబాద్, బతుకమ్మ: ఉదయం లేవగానే ఏవండీ ... పాలు లేవు అలా...

టీఎన్జీఓ ఆధ్వర్యంలో షబ్బీర్ అలీకి సన్మానం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీని టీఎన్జీఓ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా  సన్మానించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ టీఎన్జీవో నూతన...

ప్రజలు నేరగాళ్లపట్ల అప్రమత్తంగా ఉండాలి

 హెడ్ కానిస్టేబుల్ సాయ గౌడ్  బతుకమ్మ పిట్లం : పిట్లం మండలం పరిధిలోగల రాంపూర్.గౌరారం గ్రామాలలో పిట్లం సబ్ ఇన్స్పెక్టర్ ఏ రాజు ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ ఆధ్వర్యంలో రెండు గ్రామాలలో సైబర్ నేరాలపై...

తాళం వేసిన ఇంట్లో చోరీ

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ఆరో టౌన్ పరిధిలోని తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన ఘటన శుక్రవారం రాత్రి నగరంలో చోటు చేసుకుంది. నగరంలోని హెచ్బీ సాగర్ హిల్స్ కాలనీ నయా...

ఘనంగా శివ పడిపూజ మహోత్సవం

పిట్లం బతుకమ్మ : పిట్లం మండల కేంద్రంలోని  లోక సంతోష్ స్వామి  నివాసంలో పూజారి గంగాధర్ జోషి ఆధ్వర్యంలో ఘనంగా శివ పడిపూజ నిర్వహించడం జరిగింది.కన్నె సాములు,గురు స్వాములు కలిసి మహా పడిపూజను చేశారు....

ఆలయ కోడె దూడలకు వరిగడ్డి వితరణ 

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండల  కేంద్రంలో దక్షిణ కాశి సిద్ధరామేశ్వర  ఆలయంలో ఉన్న కోడెదూడలకు ఆహారంగా వరిగడ్డిని బత్తుల రాజు ఆదివారం వితరణ చేశారు. ఆలయంలో ఉన్న కోడెదూడలకు రైతులు వరిగడ్డిని కాల్చకుండా ఆలయంలోని...

సిద్ధరామేశ్వర ఆలయంలో సామూహిక అభిషేకం

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రంలోని దక్షిణ కాశీగా పిలవబడే సిద్ధరామేశ్వర ఆలయంలో సామూహిక అభిషేకములు ఆదివారం దేవస్థానం ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకాలు జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు...

విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి

- కేజీబీవీ పాఠశాలను తనిఖీ నిర్వహించిన జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ రుద్రూర్, బతుకమ్మ : విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని  జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్  అన్నారు. ఆదివారం రుద్రూర్...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip