26.2 C
Hyderabad
Monday, August 3, 2026

అరుంధతి మైసమ్మ తర్ప 17వ డివిజన్ ఆధ్వర్యంలో గడుగుకు సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గడుగు గంగాధర్  తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ మెంబర్ గా నియమితులైన సందర్భంగా అరుంధతి మైసమ్మ తర్ప 17వ డివిజన్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో  కుల పెద్దలు అధ్యక్షులు సంఘం సాయిలు, జనరల్ సెక్రటరీ గడ్డం నర్సింగ్, క్యాషియర్ గడ్డం శ్రీరామ్,  కుల సభ్యులు కూడా పాల్గొన్నారు.

More articles

Latest article