23.6 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

రేపు గో రక్ష మహాపాదయాత్ర

నిజామాబాద్, బతుకమ్మ: గోరక్షణ, భూ రక్షణ, పర్యావరణ రక్షణ కోసం అఖిల భారత గో సేవ ఫౌండేషన్ సమితి అధ్యక్షుడు బాలకృష్ణ  గురుస్వామి తన బృందంతో కాశీ నుంచి కన్యాకుమారి వరకు చేపట్టిన...

బోధన్ – నాందెడ్ హైవేపై ప్రమాదం.. ఒకరు మృతి

బోధన్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా సాలూర క్యాంపు వద్ద  బోధన్ - నాందెడ్ జాతీయ రహదారిపై కారు రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు మహారాష్ట్ర వాసిగా...

ఆర్మూర్ లో దొంగల బీభత్సం

ఆర్మూర్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి నగర్ కాలనీలో దొంగలు బీభత్సం సృష్టించారు. బుధవారం తెల్లవారుజామున పట్టణంలోని మూడు వ్యాపార సముదాయాల్లో చోరీకి పాల్పడ్డారు. రూ.4.50 లక్షల నగదు,...

ఆర్మూర్ లో దొంగల బీభత్సం

. . .మెడికల్ షాపులే టార్గెట్ . . . నాలుగున్న లక్షల నగదు . . . ఎలక్ట్రానిక్ పరికరాల దొంగతనం. ఆర్మూర్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో మహాలక్ష్మి నగర్ కాలనీలో...

పాలు అమ్మరు.. బిల్లు ఇవ్వరు

రెండు నెలలుగా బకాయిలు కొన్న పాలను పొడి చేసి నిల్వ విజయకు ధూరమవుతున్న రైతులు సీఎం జిల్లాకు వస్తే బిల్లులు హైదరాబాద్, బతుకమ్మ: కడుపులో సల్ల కదలకుండా విధులు నిర్వహించడంలో సిద్ధహస్తులుగా...

ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య

కామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి  పీఎస్ పరిధిలో ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీలో కేంగార్ల మల్లయ్య(70) జీవిస్తున్నాడు. మల్లయ్య గత కొంత...

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

బతుకమ్మ, జక్రాన్ పల్లి: జక్రాన్‌పల్లి మండలం సికింద్రాపూర్‌ వద్ద మంగళవారం 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందినట్లు జక్రాన్పల్లి ఎస్ఐ తిరుపతి తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.....

తెలంగాణ జాగృతి లో చేరిన కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ ఎదురుగట్ల సంపత్ గౌడ్

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎదురుగట్ల సంపత్ గౌడ్ మంగళవారం తెలంగాణ జాగృతి లో చేరారు. ఈ సందర్భంగా సంపత్ గౌడ్ కు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ...

ఒకరిపై వేటు .. తన సభ్యునికే ఎసరు..

నాయకుని పాచిక తారుమారు.. నిజామాబాద్, బతుకమ్మ: చెడపకురా చెడేవు ఇది పెద్దలు  చెప్పిన మాట. ఈ సూక్తి విద్యుత్ శాఖలో పని చేసింది.  యూనియన్ నాయకుడు  అనుకున్నది ఒకటయితే, మరోటి అయ్యింది. ఒకరిని పంపించాలని...

ప్రభుత్వ మనుగడ కోసమే ఈ తతంగం..!

విగ్రహల మార్పు ఏ చట్టంలో ఉంది..? మండిపడుతున్న బీఆర్ఎస్ నాయకులు.. ఇందల్వాయి,బతుకమ్మ : ప్రభుత్వ మనుగడ కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం విగ్రహాల మార్పు కార్యక్రమాన్ని చేపట్టిందని బీఆర్ఎస్ నాయకులు మండి పడ్డారు. ఇందల్వాయి మండల కేంద్రంలోని...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip