26.2 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

మంత్రికి ఎంఐఎం వినతి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: జీజీహెచ్ కు వచ్చిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను ఎంఐఎం నాయకులు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఫయాజుద్దీన్ ఆధ్వర్యంలో కలిశారు. ఆస్పత్రిలో వసతులను మెరుగుపర్చాలని,...

నవోదయల ఏర్పాటుకు స్థలం కేటాయించండి

. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరిన ఎంపీ అర్వింద్ . ఆర్వోబీ పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని.. . జక్రాన్ పల్లి ఎయిర్ పోర్ట్ ఓఎల్ ఎస్ సర్వే చేసి కేంద్రానికి నివేదిక అందజేయాలని కోరిన...

జీజీహెచ్ లో పరిస్థితులపై మంత్రి ఆగ్రహం

. సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ పై మండిపాటు నిజామాబాద్, బతుకమ్మ: జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన రాష్ర్ట వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆస్పత్రి సూపరింటెండెంట్  ప్రతిరాజ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి...

ఆరోగ్య భద్రతే ప్రభుత్వ లక్ష్యం

. మెరుగైన విద్య, వైద్యంతో సామాజిక భద్రత కల్పిస్తాం . రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ . రెంజల్ లో పీహెచ్ సీ ప్రారంభం నిజామాబాద్, బతుకమ్మ: .  వైద్య సేవల కోసం పేదలు అప్పుల...

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు అభిలాష్ గౌడ్ ఎంపిక

నిజాంసాగర్, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా ఉమ్మడి నిజాంసాగర్ మండలం నర్వ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన కండె బొల్లారం రాజా గౌడ్, స్వరూప దంపతుల రెండో కుమారుడైన అభిలాష్ గౌడ్ రాష్ట్రస్థాయి కబడ్డీ...

45వ డివిజన్ బీజేపీ బూత్ కమిటీలు ఎన్నిక

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: నగరంలోనో 45వ డివిజన్ లో బీజేపీ బూత్ కమిటీలను ఎన్నుకున్నారు. ఆదివారం 45వ డివిజన్ లో జరిగిన బూత్ కమిటీ సమావేశంలో 35, 52, నంబర్ బూత్ లకు అధ్యక్ష,...

గడ్డం వెంకటస్వామికి ఘన నివాళి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా కలెక్టరేట్లో ఆదివారం  అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బోధన్ శాసన సభ్యులు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్...

డిచ్ పల్లి డివిజన్ వద్దనేది ఎవరు..?

ఆరా తీస్తున్న సిఎండి   అకాల బదిలీ  భయం ఆందోళన మొదలు    అవమానంలో పెద్దలు  నిజామాబాద్, బతుకమ్మ:  విద్యుత్ శాఖ పరంగా ఏర్పాటైనా డిచ్ పల్లి  డివిజన్ ను వద్దంటున్న ఉద్యోగులు  త్వరలో...

కస్టోడియల్ డెత్ లో అధికారులపై చర్యలేవి? 

ఠాణాలో ఆత్మహత్య కేసులో శాఖపరమైన యాక్షన్ ఆలస్యం కానిస్టేబుల్ ను బలి చేసి అధికారులను తప్పిస్తున్నారా? కొనసాగుతున్న రెంజల్ పీఎస్ లో ఫోక్సో నిందితుడి ఆత్మహత్య కేసు   నిజామాబాద్, బతుకమ్మ  :  నిజామాబాద్ జిల్లాలో...

గొర్రెల మందపై కుక్కల దాడి

 15 జీవాలమృతి బతుకమ్మ భిక్కనూరు: గొర్రెల మందపై కుక్కలు దాడి చేయగా 15 జీవాలు( మేకలు, గొర్రెలు) మృతి చెందిన సంఘటన భిక్కనూరు మండల కేంద్రంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...పాత...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip