24.8 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

ఆర్యవైశ్య మహాసభ నిజామాబాద్ జిల్లా నూతన కార్యవర్గానికి సన్మానం

నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నిజామాబాద్ జిల్లా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన పోల విట్టల్ రావుని, నూతన ప్రధాన కార్యదర్శి చిదుర ప్రదీప్, నూతన కోశాధికారి నీల భాస్కర్ ని,గౌరవ...

ఎఫ్ పీ ఓ ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలి

ప్రముఖ న్యాయవాది టక్కరి హనుమంత్ రెడ్డి నిజామాబాద్, బతుకమ్మ:  భారత వ్యవసాయ అభివృద్ధికి రైతులను సంఘటిత పరిచి వారి ఉత్పత్తులను వారే అమ్ముకునే విధంగా రైతు ఉత్పత్తిదారులు ఎఫ్ పీ ఓ లను...

భారత ఆర్థిక వ్యవస్థకు ఆధ్యుడు “మన్మోహన్”

నిజామాబాద్, బతుకమ్మ : భారత ఆర్థిక వ్యవస్థ ఆందోళనకర స్థాయిలో ఉన్న సమయంలో ఆధ్యు డు గా నిలిచి పలు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన భారత ఆర్థిక శిల్పి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్...

డిసెంబర్ 30న ఛలో నల్గొండ

ఆర్మూర్, బతుకమ్మ : భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ..ఆవిర్బవించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా ఆవిర్బవా వేడుకల్లో భాగంగా డిసెంబర్ 30 న నల్గొండ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు...

అంగరంగ వైభవగా అయ్యప్ప మహా పడిపూజ

 పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు  భజన, అభిషేకాలు భక్తులను ఆకట్టుకున్నాయి బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ పట్టణంలో శ్రీ అయ్యప్ప స్వామి 38వ పడిపూజ ఎంతో రంగా రంగా వైభవంగా కనులకు పండగగా...

 ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన నేత మన్మోహన్ సింగ్

మాజీ ప్రధానికి శ్రద్ధాంజలి ఘటించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. బాన్సువాడ, బతుకమ్మ : దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ అని వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే...

ప్రజాస్వామ్య వ్యవస్థ మీద చెరగని ముద్ర 

రుద్రూర్, బతుకమ్మ  : భారత ప్రజాస్వామ్య వ్యవస్థ మీద చెరగని ముద్ర వేసిన మహానీయుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరిచంద్రశేఖర్, మాజీ జెడ్పిటిసి నారోజి గంగారం...

మాజీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డిని కలిసిన బిజెపి నాయకులు 

ఆర్మూర్, బతుకమ్మ :  ఆర్మూర్ పట్టణంలో ఎంపీ ధర్మపురి అరవింద్ నివాసంలో ఖైరతాబాద్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, పట్టణ అధ్యక్షుడు ద్యాగ...

ఉపాధ్యాయులను కేజీబీవీలకు పంపొద్దు

స్టేట్ టీచర్స్ యూనియన్ నిజామాబాద్, బతుకమ్మ :  ఉపాధ్యాయులను కేజీబీవీలకు పంపొద్దని స్టేట్ టీచర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశఆరు. గత 20 రోజులుగా సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు చేస్తున్న సమ్మె శిబిరానికి శుక్రవారం...

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం బాధాకరం

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ గాంధారి, బతుకమ్మ : భారత మాజీ ప్రధాని డా.మన్మోమన్ సింగ్ మరణం బాధాకరమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. గాంధారీ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip