నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:
నిజామాబాద్ నగరంలోని మూడవ టౌన్ పరిధిలోని భక్త మార్కండేయ మందిరంలో శుక్రవారం తెల్లావారు జామున ఓ వ్యక్తి చోరికి యత్నించాడు. గమనించిన స్థానికులు డయల్ 100 కు సమాచారం అందించారు....
ఢిల్లీ, బతుకమ్మ : భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థీవ దేహానికి శుక్రవారం ఢిల్లీలోని ఆయన నివాసంలో కాంగ్రెస్ ప్రముఖ నాయకులు నివాళులు అర్పించారు. నివాళులు అర్పించిన వారిలో తెలంగాణ సీఎం...
నిజామాబాద్, బతుకమ్మ : నగరానికి చెందిన జిల్కార్ విజయానంద్ కు జోన్ 12 నుండి 2024 సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు జాతీయ ఉత్తమ జేసీఐ అలుమ్ని క్లబ్ సభ్యుడిగా విన్నర్ అవార్డు...
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: అతిగా మద్యం సేవించి వాహనాలను నడిపిన 12 మందికి కౌన్సిలింగ్ నిర్వహించి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జాహాన్ ముందు హాజరు పరిచినట్లు ట్రాఫిక్ ఎస్ఎచ్ఓ ప్రసాద్ తెలిపారు. వీరిలో...
భారత జాతి గర్వించే ఆర్థిక వృక్షం లాంటి మహోన్నతుడు మన్మోహన్ సింగ్
జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి
బతుకమ్మ, మోర్తాడ్: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సేవలు...
బోధన్, బతుకమ్మ: బోధన్ పట్టణంలో బహిరంగ ప్రదేశాలను అడ్డాలుగా చేసుకుని మద్యం సేవించిన వారికి సెకండ్ క్లాస్ మేజిస్ర్టేట్ శేష తల్పసాయి కమ్యూనిటి సర్వీస్ పనిష్మేంట్ విధించారు. బోధన్ పట్టణ సిఐ వేంకట...
నిజామాబాద్, బతుకమ్మ : భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు శుక్రవారం నిజామాబాద్ జిల్లా పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పీఆర్టీయూ టీఎస్ నాయకులు మాట్లాడారు....
కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ గా పి.విజయ్ పాల్ రెడ్డి ని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ను కలిసి...
ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్ర పటానికి శుక్రవారం రూరల్ ఎమ్మెల్యే డా. భూపతిరెడ్డి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం లో ఏఎంసీ...
కామారెడ్డి, బతుకమ్మ : భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మాజీ...