కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ గా పి.విజయ్ పాల్ రెడ్డి ని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ను కలిసి పూల బొకే ను అందించారు. ఆయన ఇంతకు ముందు హైదరాబాద్ రాజీవ్ స్వగృహలో పనిచేసారు.