26.2 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

అవమానించిందని అత్తను హత్య చేసిన అల్లుడు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : తరుచూ దొంగ అంటూ, ఇంటికి రావొద్దని అవమానించిన అత్తను అల్లుడు హత్య చేశాడు. ఈ నెల 3న నిజామాబాద్ నగర శివారులోని సారంగాపూర్ లో జరిగిన హత్య కేసును...

నిజాంసాగర్ నవోదయలో వేధింపుల కలకలం

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం నలుగురు ఉపాధ్యాయులపై వేటు కర్ణాటకకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలింపు ...

గురువులకు సమాజంలో గౌరవస్థానం ఉంది

రూరల్ ఎంఎల్ఏ రేకులపల్లి భూపతిరెడ్డి   నిజామాబాద్, బతుకమ్మ : గురువులకు సమాజంలో గౌరవస్థానం ఉందని రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతి రెడ్డి అన్నారు. ఎంఎల్ఏ క్యాంప్ ఆఫీస్ లో ఆదివారం స్టేట్ టీచర్స్...

కాంగ్రెస్ పార్టీలో చేరిక

నిజామాబాద్, బతుకమ్మ : స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో తెలంగాణా బీసీ మహాసభ నిజామాబాద్ జిల్లా కన్వీనర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆదే ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో...

జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ క్యాలెండర్ ఆవిష్కరణ

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా కు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నూతన సంవత్సరా క్యాలెండర్లను ఆదివారం కామారెడ్డి పట్టణంలోని రాజీవ్ పార్క్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ రాష్ట్ర కమిటీ మెంబర్ మల్లేష్...

“సంక్రాంతికి వస్తున్నాం” ఏర్పాట్లు పరిశీలించిన బృందం

నిజామాబాద్, బతుకమ్మ : “సంక్రాంతికి వస్తున్నాం” సినిమా ట్రైలర్ లాంచ్ ఏర్పాట్లను ఆదివారం ఎస్వీసీ మేనేజర్ నాగేశ్వర్ రావు, నరాల సుధాకర్, సంతోష్, కొయ్యాడ శంకర్ బృందం  పరిశీలించారు. దిల్ రాజు ప్రెజెంట్స్,...

ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో క్రిస్మస్ సంబురాలు

నిజామాబాద్, బతుకమ్మ: నగరంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో క్రిస్మస్ సంబురాలు నిర్వహించారు . ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో...

మేధావుల సంఘీభావ సభ కరపత్రాల ఆవిష్కరణ

నిజామాబాద్, బతుకమ్మ : జనవరి 11న నిర్వహించే  ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలుకై మేధావుల సంఘీభావ సభ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక రోడ్డు భవనాల అతిథిగృహంలో ఆదివారం మాదిగ ఉద్యోగులు...

పూలే దంపతులను ఆదర్శంగా తీసుకోవాలి

ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ   నిజామాబాద్, బతుకమ్మ : భారతదేశ చరిత్రలో స్త్రీ విద్యను మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన ఘనత మహాత్మ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే దంపతులకు దక్కుతుందని, వారి జీవితాలను ఆదర్శంగా...

బాపూజీ వచనాలయ భూములను కాపాడాలని సీఎంకు లేఖ

నిజామాబాద్, బతుకమ్మ: నగరంలోని బాపూజీ వచనాలయ భూములను కాపాడాలని బాపూజీ వచానాలయ పరిరక్షణ సమితి సభ్యులు కోనేరు సాయికుమార్ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో బాపూజీ...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip