24.3 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

రోడ్ సేఫ్టీ రూల్స్ పాటించాలి

ఎస్సై మహేష్   భీమ్ గల్, బతుకమ్మ : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్క వాహన చోదకుడు రోడ్ సేఫ్టీ భద్రత రూల్స్ ను పాటించాలని ఎస్సై మహేష్ సూచించారు. సోమవారం భీంగల్...

బీసీ డిక్లరేషన్ ను అమలు చేయాలి

బిజెపి ఓబీసీ జిల్లా అధ్యక్షుడు యామాద్రి భాస్కర్ ఆర్మూర్, బతుకమ్మ : శాసనసభ ఎన్నికల సమయంలో కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేయాలని బిజెపి ఓబీసీ...

క్యాలెండర్ ఆవిష్కరించిన సోసైటీ చైర్మన్ మగ్గరి హన్మండ్లు

బతుకమ్మ, నవీపేట్ : మండలంలోని నాళేశ్వర్ ప్రాథమిక పాఠశాల క్యాలేండర్ ను సోమవారం  బినోల సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మండ్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతు ప్రైవైట్ పాఠశాలకు దీటుగా నాళేశ్వర్ గ్రామంలో...

పరిపాలన గాలికి.. ప్రశ్నిస్తే జైలుకే.. 

వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్  మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి     హైదరాబాద్, బతుకమ్మ :  రాష్ట్రంలో పరిపాలనను గాలికి వదిలేసి, ప్రశ్నించిన వారిని జైలు కు పంపే కార్యక్రమం...

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

నిజామాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడారు. ఎన్నికల్లో...

ఇందిరా క్రాంతి లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలి

నిజామాబాద్, బతుకమ్మ : ఇందిరా క్రాంతి లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలని డీఆర్డీఓ డి.సాయన్నఆదేశించారు.  కలెక్టర్ కార్యాలయంలోని డీఆర్డీఏ కార్యాలయంలో సోమవారం జిల్లా సమాఖ్యా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన...

తెయూ లైబ్రరీలో తాగునీరు సమస్య

నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ యూనివర్సిటీలోని లైబ్రరీలో తాగునీటి సమస్య, వైఫై సమస్య తీర్చాలని గిరిజన శక్తి ఆధ్వర్యంలో సోమవారం యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి వినతి పత్రం అందజేశారు. తక్షణమే ఈ...

ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించండి

ఇందిరమ్మ ఇళ్ల సర్వే పూర్తి చేయండి నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ప్రణాలికలు సిద్ధం చేయాలి కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్   కామారెడ్డి, బతుకమ్మ : ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి పరిష్కరించాలని...

11 దాటిన గ్రామపంచాయతీకి తాళం

 విధులకు హాజరుకాని పంచాయతీ కార్యదర్శి   సెలవు పెట్టకుండానే డుమ్మా  ఎంపీడీవో కు ఆరా తీయగా ఎలాంటి సమాచారం లేదని సమాధానం నిజాంసాగర్, బతుకమ్మ :  కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మల్లూరు తాండ ...

ప్రజావాణికి దుమ్మ కొట్టిన అధికారులపై చర్యలు లేవా! 

 తూ తూ మంత్రంగా నిర్వహిస్తున్న ప్రజావాణి  ఫిర్యాదుదారులు లేకపోవడంతోనే బోసిపోతున్న ప్రజావాణి నిజాంసాగర్, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip