30.9 C
Hyderabad
Monday, August 3, 2026

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

శిక్షణతోనే లక్ష్యసాధన సాధ్యం

  . . . ట్రైనీ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఎం. ఆనంద్ కుమార్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ఎస్‌సీ స్టడీ సర్కిల్ ద్వారా అందిస్తున్న శిక్షణ, అధ్యయన వనరులను అభ్యర్థులు సద్వినియోగం చేసుకుని తమ...

ప్రజావాణికి 166 ఫిర్యాదులు

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ భుజంగరావు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి...

ఆగస్టు 15 లోపు “జలసిరి” పనులను పూర్తి చేయాలి

  . . . అదనపు కలెక్టర్ వి.భుజంగరావు   . . . ఈ నెల 28న మండల స్థాయి సభలు   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ఎల్ నినో ప్రభావంతో ఏర్పడే వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు వీలుగా...

పోతరాజులను గ్రూప్-1 లో చేర్చాలి

  . . . సంఘం జిల్లా అధ్యక్షుడు ఊమ్మెడ నారాయణ   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   జిల్లాలోని పోతరాజు, ద్యావతి, ఆసది, కొలుపుల కుల వృత్తుల వారిని 'పంబాల' ఉపకులంగా గుర్తించి గ్రూప్-1 కుల ధ్రువీకరణ...

నాణ్యమైన విద్యనందించే విద్యా సంస్థల అవసరముంది

  . . . నగర మేయర్ ఉమారాణి రమేష్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నేటి పోటీ ప్రపంచంలో చిన్నారులకు నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే విద్యాసంస్థల అవసరం ఎంతో పెరిగిందని...

అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయండి

  . . . మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నగరంలోని పలు రోడ్లు, వంతెనల అభివృద్ధి పనులకు సంబంధించి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే...

కళ్యాణ లక్ష్మి దరఖాస్తుదారుడి నుంచి లంచం

  . . . ఏసీబీకి చిక్కిన జీపీఓ   వెబ్ డెస్క్, బతుకమ్మ :   కళ్యాణ లక్ష్మి పథకం దరఖాస్తును ప్రాసెస్ చేయడానికి లంచం డిమాండ్ చేసిన గ్రామ పంచాయతీ అధికారి (జీపీఓ) అవినీతి నిరోధక శాఖ...

కాంగ్రెస్ ని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యం

  . . . ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు   జుక్కల్, బతుకమ్మ :   కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, అంకితభావంతో పనిచేసే నాయకత్వాన్ని ప్రోత్సహించడం, పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్ఠం చేయడమే "సంగఠన్...

గ్రామీణ ప్రాంతాలలో న్యాయసేవల విస్తరణే న్యాయ్యవ్యవస్థ లక్ష్యం

  . . . ఘనంగా భీంగల్ కోర్టు ప్రారంభం   . . . ఆర్మూర్ లో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటు హామి   . . . గ్రామీణ ప్రాంతాలలో న్యాయసేవల కోసమే మా తపన   ....

బాల్కొండ ఎంఈఓ రాజేశ్వర్ సస్పెన్షన్

  బాల్కొండ, బతుకమ్మ :   ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణల నేపథ్యంలో బాల్కొండ మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ) బట్టు రాజేశ్వర్‌ను సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న ఎస్సీఈఆర్టీ...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip