34.3 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

National

సుపరిపాలనే డిల్లీ విజయానికి కారణం : ప్రధాని మోదీ  

డిల్లీ, బతుకమ్మ: డిల్లీ ఎన్నికల ఫలితాలపై  ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. ’చరిత్రాత్మక విజయాన్నందించిన డిల్లీ ప్రజలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధి, సుపరిపాలన డిల్లీలో బీజేపీ విజయానికి...

డిల్లీ సచివాలయం సీజ్

డిల్లీ, బతుకమ్మ: డిల్లీ సచివాలయన్ని అధికారులు సీజ్ చేశారు. ఫైల్స్ రికార్డ్సు భద్రపర్చాలని లెఫ్ట్ నెంట్ గవర్నర్ ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. ఏఒక్క ఫైలు బయటకు వెళ్లొందని సూచించారు. బీజేపీ అధికారం...

’కొట్టుకుంటూనే ఉండండి‘

ఆప్, కాంగ్రెస్ లకు చురకలు డిల్లీ ఎన్నికల ఫలితాల స్పందిస్తూ.. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా డిల్లీ, బతుకమ్మ: డిల్లీ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ.. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు...

డిల్లీ సీఎం రేసులో పర్వేశ్ వర్మ

డిల్లీ, బతుకమ్మ:  ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ ను ఓడించిన పర్వేశ్ వర్మ డిల్లీ సీఎం రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆయన కేంద్రహోం మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు....

డిల్లీ సీఎం అతిశీ గెలుపు

డిల్లీ, బతుకమ్మ:  కల్కాజీ స్ధానం నుంచి డిల్లీ సీఎం అతిశీ విజయం సాధించారు.  బీజేపీ అభ్యర్థి రమేశ్ బిదూరిపై ఆమె గెలిచారు. ఆప్ పార్టీ నుంచి ప్రతిపక్ష నేతగా అతిశీ వ్యవహరించే అవకాశం...

ఆప్ పార్టీకి ఎదురుదెబ్బ.. కేజ్రీవాల్ ఓటమి

డిల్లీ, బతుకమ్మ:  డిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కీలక నేతలకు షాక్ ఇచ్చాయి. ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్  న్యూడిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి ఓటమి పాలయ్యారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి పర్వేశ్...

డిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్.. తొలి విజేత వీరే

డిల్లీ, బతుకమ్మ: డిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి ఫలితం వెలువడింది. మొదటి విజయాన్ని ఆప్ పార్టీ సొంతం చేసుకుంది. కోండ్లీ నియోజకవర్గం నుంచి ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్ విజయం సాధించారు.

మ్యాజిక్  ఫిగర్ 36 ను దాటి సత్తా చాటిన బీజేపీ

కొనసాగుతున్న డిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ తడబడుతున్న ఆప్ డిల్లీ, బతుకమ్మ: డిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం నుంచే బీజేపీ హవా మెదలైంది.. బీజేపీ పార్టీ 45 స్థానాల్లో దూసుకుపోతుంది. ఆప్ పార్టీ 25...

మహాకుంభమేళాలో మరో అగ్ని ప్రమాదం

ప్రయాగ్ రాజ్, బతుకమ్మ:  ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో శుక్రవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.  సెక్టార్ 18 శంకరాచార్య మార్గ్ లో టెంట్లు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న...

అక్రమ వలసలపై కీలక ప్రకటన

రాజ్యసభలో వెల్లడించిన విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ డిల్లీ, బతుకమ్మ :  అక్రమ వలసలపై రాజ్యసభలో భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ గురువారం కీలక ప్రకటన చేశారు. అక్రమ వలసదారుల తరలింపు అనేది కొత్తదేమీ కాదని...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip