25.8 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Crime

పోలింగ్ బందోబస్తును పర్యవేక్షించిన కమిషనర్

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :    నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న రెండో విడత పంచాయతీ ఎన్నికల బందోబస్తును పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పర్యవేక్షించారు. నిజామాబాద్ డివిజన్ పరిధిలో మొపాల్ , డిచ్ పల్లి పోలీస్...

రెండో విడతలో గెలుపు కోసం తాయిలాల పంపిణీ

  . . . ఓటుకు 2 వేల వరకు పంపిణీ . . . మహిళలకు చీరల పంపిణీ . . . మద్యం  పట్టుకున్న కేసులు చేయకుండా ఓత్తిడి  నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : రెండో విడత...

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

. . . ఓకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం . . . మృతులు నిజాం సాగర్ వాసులు . . . ఓటు వేసేందుకు సొంతూరు వస్తుండగా ప్రమాదం  మెదక్, బతుకమ్మ : జాతీయ రహదారి...

పంచాయతీ ఎన్నికల్లో సహకరించలేదని మారణాయుధాలతో దాడి

  . . . నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు . . . పరారీలో మరికోంతమంది . . . కార్ తో పాటు మరాణాయుదాల స్వాధినం  బోధన్, బతుకమ్మ : పంచాయతీ ఎన్నికల్లో సహకరించలేదని పలువురిపై పథకం...

రెండో విడత పంచాయతీ ఎన్నికల కోసం 1120 మంది తో భారీ బందోబస్తు

  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ లో 7 మండలాలు, ఆర్మూర్ డివిజన్ లోని  1 మండలంలో  ఈ నెల 14న జరిగే రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో...

మాజీ ఎంపీపీ కారు దహనం

 నిజామాబాద్, బతుకమ్మ :  ఆలూరు మండలం మచ్చర్ల గ్రామంలో తాజా మాజీ ఎంపీపీ పస్క నరసయ్య కు చెందిన కారును గుర్తు తెలియని దుంగులు  దహనం చేశారు.  అలాగే కారు డిక్కీని ఇనుప...

ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి

రుద్రూర్,  బతుకమ్మ : ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి చెందాడు. ఈఘటన రుద్రూర్ మండలంలోని సులేమాన్ నగర్ లో  చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..  ఎడపల్లి గ్రామ వాసి  శ్రీను గత ఆరు నెలల...

భార్యను చంపి భర్త ఆత్మహత్య

జయశంకర్ భూపాలపల్లి, బతుకమ్మ :   జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాళ్లోకి  వెళ్తే.. .జిల్లాలోని గణపురం మండలం సీతారాంపురం గ్రామంలో బాలరాజు రామాచారి...

వృద్ధురాలు సజీవ దహనం

వెబ్ న్యూస్, బతుకమ్మ :  చలి కోసం పెట్టుకున్న కుంపటి నుంచి నిప్పు రవ్వలు ఎగిసిపడి మంటలు చెలరేగాయి.  ఈ ప్రమాదంలో వృద్ధురాలు సజీవ దహనమైంది. ఈ ఘటన ఏపీలోని విజయనగరం జిల్లా...

సర్పంచ్ అభ్యర్థి పై దాడి

కరీంనగర్, బతుకమ్మ : సర్పంచ్ అభ్యర్థి పై దుండగులు దాడికి పాల్పడ్డారు.  ఈ ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ లో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip