24.3 C
Hyderabad
Wednesday, August 5, 2026

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Crime

నాలుగు కిలోల గంజాయి స్వాధీనం 

👉 ఒకరిని పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు  👉 ఆటో స్వాధీనం  నిజామాబాద్ క్రైo, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో ఎక్సైజ్ పోలీసులు నాలుగు కిలోల గంజాయిని పట్టుకున్నారు. నిజామాబాద్ ఎక్సైజ్ ఎస్ హెచ్ ఓ దిలీప్ ఆధ్వర్యంలో...

నాలుగు కిలోల గంజాయి స్వాధీనం 

👉 ఒకరిని పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు  👉 ఆటో స్వాధీనం  నిజామాబాద్ క్రైo, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో ఎక్సైజ్ పోలీసులు నాలుగు కిలోల గంగాయిని పట్టుకున్నారు. నిజామాబాద్ ఎక్సైజ్ ఎస్ హెచ్ ఓ దిలీప్ ఆధ్వర్యంలో...

నందిపేట్ బస్టాండ్ ఎదుట బిఎస్పీ ఎవైఎస్ అధ్వర్యంలో ధర్నా

ఎప్ఐఆర్ నమోదైన వారిని వెంటనే అరెస్టు చెయాలి . . . పోలిసుల నిర్లక్ష్య వైఖరిపై నిరసన నందిపేట్ , బతుకమ్మ : ఘర్షణ లో దాడి చేసిన వారిపై పోలిసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అరెస్టు...

చేపల వేటకు వెళ్లి యువకుడి మృతి

నిజామాబాద్  క్రైం, బతుకమ్మ :                                         ...

ఆటో , ద్విచక్ర వాహనం ఢీ.. ఒకరికి తీవ్రగాయాలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నగరంలోని సుభాష్ నగర్ శనివారం ఓ ఆటో ద్విచక్ర  వాహనంను ఢీకొట్టింది. ఈ ఘటన శనివారం ఉదయం జరిగింది. కంటేశ్వర్ నుండి సుభాష్ నగర్ వైపు వెళ్తున్న  ద్విచక్ర...

హబీబ్ అజాహర్ ది హత్యా? ఆత్మహత్యా?

. వేధింపులకు భయపడి ఆత్మహత్యగా కుటుంబ సభ్యుల ఫిర్యాదు . గొంతుకు రూమాలుతో ఉరి వేశారని అనుమానాలు . ఏఎస్సైపై ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ లో పేరు గల్లంతు  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:  నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని...

పోక్సో కేసులో ఇద్దరు ఉపాధ్యాయులు అరెస్ట్

ఓ మాజీ ప్రజాప్రతినిధి కూడా.. భిక్కనూర్, బతుకమ్మ : కామారెడ్డి  జిల్లా భిక్కనూర్ మండలంలో పోక్సో కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు ఓ మాజీ ప్రజా...

పోక్సో కేసులో ముగ్గరి అరెస్ట్

నిందితుల్లో ఇద్దరు ఉపాధ్యాయులు భిక్కనూర్, బతుకమ్మ : కామారెడ్డి  జిల్లా భిక్కనూర్ మండలంలో పోక్సో కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. నిందితుల్లో ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు ఓ మాజీ...

యువకుడి హత్య

 రోడ్డు ప్రమాదంగా చిత్రికరించే యత్నం నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:  నిజామాబాద్ నగరంలో శుక్రవారం ఉదయం ఒక  యువకుడి హత్య జరిగిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. కామారెడ్డి జిల్లా మద్నూర్ కు చెందిన  లక్ష్మణ్ (...

వజ్ర ఇండస్ట్రీస్ పై ఎన్ ఫోర్స్ మెంట్ దాడులు

. 560 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం.. రైస్ మిల్లు సీజ్ వేల్పూర్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా వేల్పూర్ లోని వజ్ర ఇండస్ర్టీస్ పై ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు దాడి చేశారు. గురువారం...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip