29.9 C
Hyderabad
Wednesday, August 5, 2026

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Crime

కొడుకును చంపిన తండ్రి అరెస్ట్

కామారెడ్డి, బతుకమ్మ : కొడుకును చంపిన కేసులో తండ్రిని, అతనికి సహకరించిన మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన దేవును పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం...

తెలంగాణ – చత్తీస్ ఘడ్ సరిహద్దులో భారీ ఎన్కౌంటర్

. . . 8 మంది మావోయిస్టుల మృతి ? . . .   భారీగా అయుధాలు స్వాధీనం ములుగు, బతుకమ్మ: పిఎల్జిఏ వారోత్సవాలకు ఒక రోజు ముందు తెలంగాణలో ఎదురు కాల్పుల ఘటన చోటు చేసుకుంది....

విద్యార్థి జశ్విత్ మృతి బాధాకరం

. విద్యా సంస్థ నిర్లక్ష్యం ఏమీ లేదు . తల్లిదండ్రులు వచ్చే వరకు ఆరోగ్యంగానే ఉన్నాడు . విలేకరుల సమావేశంలో కాకతీయ డైరెక్టర్ రజినీకాంత్ నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: తమ విద్యా సంస్థలో తొమ్మిదో తరగతి విద్యార్థి...

భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని ఆత్మహత్య

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని మనస్తాపంతో మద్యం మత్తులో ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఐదో టౌన్ ఎస్సై గంగాధర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. నగరంలోని నాగారం...

దొంగల పట్టివేత

మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ మండలం దొంపాల్ గ్రామంలో ధాన్యం చోరీకి పాల్పడిన దుండుగులను అరెస్టు చేసినట్లు ఎస్సై విక్రమ్ తెలిపారు. రోడ్డు పక్కన ఉన్న గ్రౌండ్ లో ఎర్ర గంగాధర్ అనే రైతులు...

గుర్తు తెలియని వాహనం డికొట్టడం తో రైతు మృతి

ఆర్మూర్, బతుకమ్మ పోద్దున పూట పోలంకు వెలుతున్న రైతును గుర్తు తెలియని వాహనం డికోట్టడంతో మృతి చెందాడు. ఈ సంఘటన అదివారం తెల్లవారు జామున ఆర్మూర్ మండలం పెర్కిట్ వద్ధ జాతీయ రహదారీ 44...

తెలంగాణ – చత్తీస్గడ్ సరిహద్దులో భారీ ఎన్కౌంటర్

. . . 8 మంది మావోయిస్టుల మృతి ? . . .   భారీగా అయుదాలు స్వాధినం ములుగు, బతుకమ్మ: పిఎల్జిఏ వారోత్సవాలకు ఒక రోజు ముందు తెలంగాణలో ఎదురు కాల్పుల ఘటన చోటు చేసుకుంది....

హత్యకేసులో ఇద్దరు అరెస్టు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ఈ నెల 25న జరిగిన హత్య కేసులో శనివారం ఇద్దరిని అరెస్టు చేసినట్లు వన్ టౌన్ ఎస్ హచ్ఓ బి.రఘుపతి తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. ఈనెల...

ద్విచక్ర వాహనం చోరీ

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలో ద్విచక్రవాహనాల దొంగతనానికి పాల్పడుతున్న ఫొటోలో కనిపిస్తున్న దొంగను ఎవరైనా గుర్తుపడితే సమాచారం అందించాలని వన్ టౌన్ ఎస్ఎచ్ఓ రఘుపతి తెలిపారు. ఇటీవల వన్ టౌన్ పరిధిలోని...

బోర్డు తిప్పేసిన కమీషన్ ఏజెంట్

. రూ.10కోట్లు చెల్లించకుండా పరార్ . బాధితుల్లో ఎక్కువ మంది మోర్తాడ్ కు చెందిన రైతులే.. . ఐపీ పెట్టడంతో పసుపు రైతుల లబోదిబో . లెక్కల బుక్కులతో సహా ఉడాయింపు  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip