25.9 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Crime

స్కూల్ వ్యాన్ ను ఢీకొన్న రైలు : ముగ్గురి మృతి

తమిళనాడులో ఘోర ప్రమాదం కడలూరు వద్ద ఎగిరి పట్టాలపై పడిన వ్యాన్ వెబ్ న్యూస్, బతుకమ్మ : తమిళనాడులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కడలూరు వద్ద స్కూల్ వ్యాన్ ను రైలు ఢీకొనడంతో బస్సు ఎగిరి...

హత్య కేసులో నిందితులు రిమాండ్‌కు తరలింపు

బతుకమ్మ, బోధన్ : బోధన్ మండలం మినార్‌పల్లి గ్రామంలో ఇటీవల చోటు చేసుకున్న దారుణ హత్య కేసులో మృతుడి భార్య సాలుబాయి మరియు కుమారుడు వసంత్‌ను బోధన్ రూరల్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు....

మోర్తాడ్ ఎస్సైగా రాము బాధ్యతల స్వీకరణ

మోర్తాడ్, బతుకమ్మ   :  మోర్తాడ్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా బి.రాము సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. నూతన ఎస్సై కి పోలీస్ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎస్ఐ...

24 గంటల్లో మారిన పోస్టింగ్

 సిరికొండ ఎస్సైని ధర్పల్లికి   నిజామాబాద్ క్రైo, బతుకమ్మ :  నిజామాబాద్ జిల్లాలో 24 గంటల్లో ఎస్ హెచ్ ఓ  పోస్ట్ మారడం చర్చనీయాoశంగా మారింది.. సిరికొండ ఎస్సైగా  మామిడిపల్లి కళ్యాణి ని ఆదివారం...

రాత్రివేళల్లో ఇసుక అక్రమంగా రవాణా

ఏడు ట్రాక్టర్లు, ఒక ట్రాలీ సీజ్   పోతంగల్, బతుకమ్మ: మండలంలోని కోడిచర్ల మంజీరా శివారు ప్రాంతాల్లో నుండి రాత్రీ సమయాల్లో ఇసుక అక్రమ రవాణా జోరుగా కొనసాగుతుంది. కొందరు అక్రమార్కులు ట్రాక్టర్ల ద్వారా...

ఏసీబీ వలలో సివిల్ సప్లై కార్యాలయం ఏఓ

రూ.75 వేల లంచం తీసుకుంటుండగా పట్టివేత   మిర్యాలగూడ, బతుకమ్మ : మిర్యాలగూడలో జిల్లా సివిల్ సప్లై కార్యాలయం ఏఓ షేక్ జావిద్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు....

రైలు ఢీకొని ఒకరి మృతి

వేల్పూర్, బతుకమ్మ : వేల్పూర్ మండలం లక్కోరా శివారులో గుర్తు తెలియని వ్యక్తి రైలు డీకొట్టి మృతి చెందాడు. ఉదయం 5 గంటలకు జరిగిన ఈ దుర్గటనలో మృతుని తల తెగి నుజ్జునుజ్జు...

ఫిర్యాదులను చట్టప్రకారం పరిష్కరించాలి

పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పోలీస్ ప్రజావాణికి 27ఫిర్యాదులు   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : పోలీస్ ప్రజావాణి ఫిర్యాదులను చట్ట ప్రకారం పరిష్కరించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ అధికారులను ఆదేశించారు. నిజామాబాదు జిల్లా...

మహిళా సిబ్బంది ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలి

పోలీస్ కమిషనర్ సాయి చైతన్య   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : మహిళా పోలీస్ సిబ్బంది తమపై తాము ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. మహిళా పోలీసు సిబ్బందికి...

రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. భార్యకు తీవ్ర గాయాలు

బతుకమ్మ, బోధన్ : నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం నిజామాబాద్ - బోధన్ ప్రధాన రహదారి, ధూపల్లి గెట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నిజామాబాద్ నుండి టివిఎస్ చాంప్...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip