29.2 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Crime

రెండవ టౌన్ ఎస్ హెచ్ ఓ గా బాధ్యతలు స్వీకరించిన ముజాహిద్

  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని రెండవ టౌన్ ఎస్ హెచ్ ఓ గా ముజాహిద్ బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఎస్ ఐ గా పనిచేసిన ఇమ్రాన్ నేరేడు గోండ పోలీస్ స్టేషన్...

తీన్మార్ మల్లన్నపై మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

  మీరు బీసీ బిడ్డ కాబట్టి ఏది పడితే అది మాట్లాడటం సరికాదు . . .రాజకీయాల్లోకి మహిళలు రావాలంటే భయపడే పరిస్థితి . . . ఎథిక్స్ కమిటీ ఫిర్యాదు చేయాలని చైర్మన్ సూచించారు . ....

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

డిచ్ పల్లి లో  బ్రిడ్జి వద్ద కంటైనర్ ఢీ కొట్టిన  మరో కంటైనర్ కంటైనర్ పై నుంచి కిందపడి క్లీనర్ దుర్మరణం  డిచ్ పల్లి, బతుకమ్మ : డిచ్ పల్లి వద్ద జాతీయ రహదారి 44...

ఊర పండగ శోభాయాత్రకు పటిష్ట బందోబస్తు

పోలీస్ కమిసనర్ సాయిచైతన్య దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాల ఊరేగింపు రూట్ మ్యాప్ పరిశీలన   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ  : ఊర పండగ సందర్భంగా ఆదివారం నగరంలో నిర్వహించే శోభాయాత్రం రూట్ మ్యాప్ ను...

కామారెడ్డి జిల్లాలో డెంగీ కలకలం

ఒకే గ్రామంలో 20 మందికి డెంగీ పాజిటివ్    కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి  జిల్లాలో డెంగీ  పంజా విసిరింది. గత కొన్ని రోజులుగా ఒకటి, రెండు కేసులు నమోదవుతున్న విషయం విదితమే. కామారెడ్డి...

ఆరుగురు మావోయిస్టులు లొంగుబాటు

భద్రాద్రి కొత్తగూడెం,  బతుకమ్మ : కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట 6 గురు మావోయిస్ట్ దళ సభ్యులు లొంగిపోయారు. జనవరి 2025 నుండి జిల్లా పోలీస్ ఆపరేషన్ చేయుత ద్వారా...

ఉర పండుగ సందర్భంగా బోధన్ కు డైరెక్ట్ రూట్ లో  వాహనాల మల్లింపు

   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో ఉర పండగను పురస్కరించుకుని బోధన్ రూట్ లో వెళ్లే వాహనాలను డైరెక్ట్ రూట్ లో వెళ్లేలా డైవర్షన్ చేస్తున్నట్లు నిజామాబాద్ ట్రాఫిక్ ఎసిపీ మస్తాన్ అలీ...

కరెంట్ షాక్ తో కౌలు రైతు మృతి

   గాంధారి, బతుకమ్మ : కరెంట్ షాక్ తో కౌలు రైతు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది.  ఈ విషాద ఘటన శనివారం గాంధారి మండలం ముదెల్లి గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది....

రెండు లక్షలకు పసికందు విక్రయం

సోలాపూర్ కు చెందిన వ్యక్తి అమ్మకం పై సిడిపిఓ ఫిర్యాదు ఐదుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు   బతుకమ్మ, నిజామాబాద్ క్రైం : ఐదవ సంతానంగా ఆడపిల్ల పుట్టిందని పసికందును విక్రయించారు తల్లిదండ్రులు....

గుండెపోటుతో యువకుడు మృతి

నాగిరెడ్డిపేట్, బతుకమ్మ : నాగిరెడ్డిపేట మండలం తాండూరు గ్రామానికి చెందిన బొర్రోళ్ళ సతీష్ ఆకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. సతీష్ తాపీ మేస్త్రి గా పనిచేస్తుందేవాడు. శుక్రవారం రోజులాగానే ఎల్లారెడ్డి పట్టణంలో మేస్త్రి...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip