27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

AP

 బాలికపై ర్యాపిడో ఆటో డ్రైవర్ అత్యాచారం

తిరుపతి, బతుకమ్మ :  బాలికపై ర్యాపిడో ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈఘటనలో ఏపీలోని తిరుపతిలో వెలుగు చూసింది. ఓ కాలేజీలో చదువుతూ ప్రైవేట్ హాస్టల్‌ మారేందుకు బాలిక ఆటో బుక్ చేసుకుంది. ఏదైనా సాయం...

ఐబొమ్మ రవి, హిడ్మాలపై  సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

తిరుపతి, బతుకమ్మ  : ఐబొమ్మ రవి, హిడ్మాలపై  సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు.  ఐబొమ్మలో తాను సినిమాలు ఫ్రీగా చూశానని పేర్కొన్నారు.  ఆరేడు వందలు...

టీటీడీ కల్తీ నెయ్యి కేసు : 11 మందిని నిందితులుగా చేర్చిన సిట్

తిరుమల, బతుకమ్మ : టీటీడీ కల్తీ నెయ్యి కేసులో సీబీఐ ఆధ్వర్యంలో సిట్ విచారణ వేగవంతం చేసింది.ఈకేసులో తాజాగా మరో 11 మందిని నిందితులుగా చేరుస్తూ నెల్లూరు ఏసీబీ కోర్టులో మెమో దాఖలు...

భీమవరం పోలీసులపై మద్దికుంట గ్రామస్తుల దాడి

కామారెడ్డి, బతుకమ్మ:  కామారెడ్డి జిల్లా రామారెడ్డి పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులపై మద్దికుంట గ్రామస్తులు దాడి చేశారు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది. ఓ కేసు విషయంలో మద్దికుంట గ్రామానికి చెందిన...

సత్యసాయి సమాధిని దర్శించుకున్న మోదీ

పుట్టపర్తి, బతుకమ్మ : ప్రధాని నరేంద్ర మోదీ  బుధవారం శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, ఇతర మంత్రులు ఘన స్వాగతం పలికారు....

పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు

వెబ్ న్యూస్, బతుకమ్మ : వైకుంఠ ఏకాదశిపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ నుంచి 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. మొత్తం...

మావోయిస్టు అగ్రనేత హిడ్మా హతం

వెబ్ న్యూస్, బతుకమ్మ :  అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మంగళవారం ఉదయం ఎదురుకాల్పలు జరిగాయి. ఈఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత, మోస్ట్...

ఫిర్యాదుదారు అనుమానాస్పద మృతి

వెబ్ న్యూస్, బతుకమ్మ : పరకామణి చోరీ కేసులో ఫిర్యాదుదారుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.ఈకేసుపై పోలీసులకు ఫిర్యాదు చేసిన టీటీడీ మాజీ ఏవీఎస్ వో సతీశ్ మృతి చెందాడు. తాడిపత్రిలోని రైల్వే...

నమామి శివాయ నమ:

వెబ్ న్యూస్, బతుకమ్మ :  కార్తీక రెండో సోమవారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువజాము నుంచే ఆలయాలకు భక్తులు బారులు తీరారు. విజయవాడ దుర్గా ఘాట్ వద్ద...

ఆలయంలో తొక్కిసలాట..9 మంది మృతి

వెబ్ న్యూస్,బతుకమ్మ : ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం తొక్కిసలాట జరిగింది.ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. కార్తీక మాసం ఏకాదశి కావడంతో వైష్ణవ ఆరాధన...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip