📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

AUTHOR NAME

ramakrishna

24791 POSTS
0 COMMENTS

కామారెడ్డి జిల్లాకు 14 మంది ఏవోలు 

కామరెడ్డి, బతుకమ్మ ; ఇటీవల కామారెడ్డి జిల్లాలో కొత్తగా రిక్రూట్ అయిన 14 మంది వ్యవసాయ అధికారులను కేటాయించారు. బుధవారం వారికి మండలాలను కేటాయించగా వారు విధులలో చేరారు. మణిదీపికను దోమకొండకు, పవన్ కుమార్...

మహారాష్ట్రలో ఎన్నికల ఇన్ ఛార్జ్ గా అర్బన్ ఎమ్మెల్యే నియామకం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా పూసద్ నియోజకవర్గ బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్గీ గా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ఏర్పాటు...

కొలువులో చేరిన నూతన ఉపాధ్యాయులు

- స్వాగతం పలికిన పిఆర్టియు నాయకులు బతుకమ్మ, నవీపేట్ : డిఎస్పీ 2024 లో ఎన్నికైన నూతన ఉపాధ్యాయులు బుధవారం నాడు విధుల్లో చేరారు. ఆకాష్, ప్రవల్లిక, మానస, గౌతమి, శ్రావణ్, లు ఎస్.జీ.టి...

శివాజీ బీడీ యాజమాన్య వైఖరిని నిరసిస్తూ బీడీ కార్మికుల ధర్నా

నిజామాబాద్, బతుకమ్మ : శివాజీ కంపెనీ బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న తునికాకు, పని దినాలు, వేజ్ స్లిప్స్  వంటి సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో లేబర్...

కుల గణనకు జీఓ విడుదల చేయడం హర్షనీయం

నిజామాబాద్, బతుకమ్మ : కులగణన చేపట్టాలని ప్రభుత్వం అధికారికంగా జీవో నెంబర్ 18 జారీ చేసి విడుదల చేస్తూ తీసుకున్న నిర్ణయానికి నిజామాబాద్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేస్తుందని ...

మాక్లూర్ కేజీబీవీ ఎస్.వో ను తక్షణమే తొలగించాలి

ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్, వర్కర్స్ యూనియన్ నిజామాబాద్ సిటీ బతుకమ్మ : అత్యంత వివాదాస్పద, అసమర్ధ, అవినీతి మాక్లూర్ కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ ను విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల కేజీబీవీ...

పీడీఎస్యూ అర్ధ శతాబ్ద సభను విజయవంతం చేయండి

పి.డి.ఎస్. యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఈనెల 20 న జిల్లా కేంద్రంలో న్యూ అంబేద్కర్ భవన్లో జరిగే అర్థ శతాబ్ద...

ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి 

రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ బతుకమ్మ , బాన్సువాడ : ప్రభుత్వం రైతుల కోసం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్...

ఎస్సీ వర్గీకరణను సీఎం రేవంత్ తొక్కిపెడుతున్నారు

. నమ్మక ద్రోహం చేశారు.. నిద్ర లేకుండా చేస్తాం . మాదిగలను మోసం చేస్తే భారీ మూల్యం తప్పదు . ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాం . నిజామాబాద్ నుంచి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తాం . ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక,...

రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించొద్దు

బీబీపేట్, బతుకమ్మ : కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించొద్దని ఉమ్మడి జిల్లా వైస్ ఛైర్మన్ ఇంద్రసేనారెడ్డి అన్నారు. బీబీపేట్ మండల కేంద్రంలో బుధవారం ధాన్యం కొనుగోల కేంద్రాన్ని ఆయన...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip