📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

AUTHOR NAME

ramakrishna

24830 POSTS
0 COMMENTS

‘గుడ్డు’ వసూలు చేసింది రూ.10కోట్లు

. రియల్ పేరుతో అమాయకులకు బురిడీ . చీటింగ్ కేసు తప్పించుకోవడానికి మిస్సింగ్ కేసు .  లబోదిబోమంటున్న బాధితులు నిజామాబాద్, బతుకమ్మ: రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆశ చూపి జిల్లా  కేంద్రానికి చెందిన గుడ్డు ఏకంగా  రూ.10కోట్లకు...

నగరంలో విస్తృతంగా పర్యటించిన మున్సిపల్ కమిషనర్

నిజామాబాద్ సిటీ బతుకమ్మ  : నగరంలోని పలు డివిజన్లలో కొనసాగుతున్న పనులను గురువారం మున్సిపల్ కమిషనర్ మంద మకరంద్ పరిశీలించారు. 50వ డివిజన్లో చేపడుతున్న కమిటీహాల్ నిర్మాణ పనులను తనిఖీ చేశారు. కమిటీహాల్ నిర్మాణం...

మెడికవర్ లో అరుదైన శస్త్రచికిత్స

. లాప్రోస్కోపితో చెడిపోయిన కిడ్ని తొలగింపు నిజామాబాద్, బతుకమ్మ: జిల్లా కేంద్రంలోని మెడికవర్ ఆస్పత్రిలో ఓ మహిళకు లాప్రోస్కోపి ద్వారా అరుదైన శస్ర్త చికిత్స చేసినట్లు ప్రముఖ యురాలజిస్ట్, ఎండ్రాలజిస్ట్, లేజర్ సర్జన్ ఏ...

పోలీసుల రక్తదానం

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గురువారం పోలీసు ఫ్లాగ్ డే నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్  లో రక్తదాన  శిబిరం నిర్వహించగా అదనపు పోలీస్ కమిషనర్...

ఖర్చులు తగ్గించుకోలేక విద్యుత్ చార్జీలు పెంచుతున్నారు

. అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లో కాంగ్రెస్ ప్రజలపై భారం మోపుతోంది . పదేళ్లలో మేం ఏనాడూ చార్జీలు పెంచలేదు . ఫిక్స్డ్ చార్జీలు పెంచితే ప్రజలపై తీవ్ర భారం నిజామాబాద్, బతుకమ్మ: విద్యుత్ ఉత్పత్తిలో...

బోనస్ ఎగ్గొట్టేందుకే కాలయాపన

. రైతులు దళారులకు ధాన్యం విక్రయిస్తున్నారు . ప్రభుత్వం పట్టించుకోవడం  లేదు . రైతులు మోసపోతే ఎవరు బాధ్యత వహిస్తారు . మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్, బతుకమ్మ: ధాన్యానికి రూ.500 బోనస్...

మన్మథ్ స్వామి పాదయాత్ర కరపత్రాల ఆవిష్కరణ

బోధన్, బతుకమ్మ: శ్రీక్షేత్ర కపిలధార్ మన్మథ్ స్వామి పుణ్యక్షేత్రానికి చేపట్టనున్న 15వ మహాపాదయాత్ర కరపత్రాలను ఏఎంసీ మాజీ చైర్మన్ వెంకటేశ్వరదేశాయి, జిల్లా న్యాయస్థాన ఇన్ చార్జి పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్యామ్ రావు ఆవిష్కరించారు....

కేటీఆర్ కు ఘన స్వాగతం

కామారెడ్డి, బతుకమ్మ: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదానంలో నిర్వహిస్తున్న రైతు ధర్నాలో పాల్గొనేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కామారెడ్డి జిల్లా రాజాంపేట మండలం పొందుర్తి చౌరస్తా వద్ద...

మెనూ ప్రకారం భోజనం అందించాలి

పిట్లం, బతుకమ్మ : మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్ద రాంపూర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు శ్రీలత కాంప్లెక్స్ పరిది లోని కుర్తి, గౌరారం ప్రాథమికోన్నత పాఠశాలలను గురువారం సందర్శించారు. టీచర్ల అటెండెన్స్...

ప్రస్తుతానికి సస్పెన్సన్ ఎత్తివేత

. ఆందోళన విరమించిన ఏఈవోలు . డీసీఎస్ యాప్ వేసుకుంటే సరే . లేదంటే కక్ష సాధింపు చర్యలే..  హైదరాబాద్, బతుకమ్మ: డిజిటల్ క్రాఫ్ సర్వేకు ససేమిరా అంటున్న ఏఈవోలను దారిలోకి తెచ్చేందుకు ప్రభుత్వం సస్పెన్షన్...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip