📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

AUTHOR NAME

ramakrishna

24833 POSTS
0 COMMENTS

కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న వినయ్ రెడ్డి

ఆర్మూర్, బతుకమ్మ:  మహారాష్ర్టలోని కొల్హాపూర్ మహాలక్ష్మీదేవి అమ్మవారిని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి పొద్దుటూరి వినయ్ రెడ్డి తన సతీమణి అనన్యరెడ్డితో కలిసి దర్శించుకున్నారు. మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని,...

నీటి ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి

జక్రాన్ పల్లి, బతుకమ్మ : నీటి ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని భూగర్భ జల శాఖ ఉపసంచాలకులు శ్రీనివాస్ బాబు అన్నారు. జక్రాన్ పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో...

నూతన తహసీల్దార్ ను సన్మానించిన కాంగ్రెస్ నాయకులు

బతుకమ్మ దుబ్బాక ప్రతినిధి : సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల నూతన తహసీల్దార్ గా పదవి బాధ్యతలు చేపట్టిన సంజయ్ కుమార్ ను శనివారం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ...

మహిళాభివృద్ధిలో దేశానికి తెలంగాణ ఆదర్శం

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఎల్లారెడ్డి, బతుకమ్మ : మహిళాభివృద్ధిలో దేశానికి తెలంగాణ ఆదర్శం అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు.  జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఐకెపి...

ఎయిడ్స్ నివారణపై అవగాహన పెంచుకోవాలి

కామారెడ్డి, బతుకమ్మ: హెచ్ఐవీ, ఎయిడ్స్ నివారణపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. యూత్ ఫెస్ట్ లో భాగంగా జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో హెచ్ఐవీ,...

ఐదు ఫీట్ల తేలు మైసమ్మ రెండు ఫీట్లయ్యింది

నిజామాబాద్, బతుకమ్మ:  నగరంలోని ఖిల్లా సమీపంలో ఉన్న అతి పురాతనమైన తేలు మైసమ్మ ఐదు ఫీట్ల నుంచి రెండు ఫీట్లకు తగ్గింది. రెండు సంవత్సరాల క్రితం ఊర పండుగ సందర్భంగా అధికారులు మొరం...

ధాన్యం కాంటా ప్రారంభించాలి

కామారెడ్డి, బతుకమ్మ: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటాను వెంటనే ప్రారంభించాలని తెలంగాణ జన సమితి రాష్ర్ట ప్రధాన కార్యదర్శి డాక్టర్ నిజ్జన రమేశ్ ముదిరాజ్ కోరారు. ఈ మేరకు పార్టీ నాయకులతో కలిసి...

బాండ్ పేపర్ ఒప్పందాలతో ముందుకు

. పంతం నెగ్గించుకునే దిశలో మిల్లర్లు . ధాన్యం కొనుగోళ్లు ఊపందుకునేనా? బస్తాలు మిల్లులకు తరలేనా? ఇందల్వాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నిజామాబాద్, బతుకమ్మ: జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను...

తాడ్కోల్ చెరువులో చేప పిల్లల విడుదల

 బాన్సువాడ, బతుకమ్మ: బాన్సువాడ మండలంలోని తాడ్కోల్ గ్రామ చెరువులో చేప పిల్లలను రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల...

మిల్లులకు ధాన్యం పంపకపోవడంపై సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం

. . . ఇందల్వాయి పిఎసీఎస్ కోనుగోలు కేంద్రంను తనిఖీ చేసిన కలెక్టర్ ఇందల్వాయి, బతుకమ్మ :                         ...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip