📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

AUTHOR NAME

ramakrishna

24833 POSTS
0 COMMENTS

సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఎవరి కోసం?

. ఇప్పటికే పత్తి కొనుగోళ్లను ప్రారంభించిన దళారులు, వ్యాపారులు . సోమవారం నుంచి తాము ప్రారంభిస్తామంటున్న అధికారులు . ప్రైవేట్ వ్యాపారుల, దళారుల చేతుల్లో నష్టపోతున్న రైతులు   మార్కెట్ లోకి పత్తి పెద్ద మొత్తంలో వస్తున్నా...

సమగ్ర సర్వేలో ఉపాధ్యాయులందరిని భాగస్వాములను చేయాలి

. . ఎస్ జి టియు స్టేట్ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి  నిజామాబాద్ సిటి, బతుకమ్మ: తెలంగాణ ప్రభుత్వం చెపట్టనున్న సమగ్ర కుటుంబ సర్వేలో కేవలం ఎస్ జిటిలనే కాకుండా అందరు ఉపాధ్యాయులను బాగస్వాములను చేసి...

హైమద్ పటేల్ సేవలు ఎనలేనివి

బిచ్కుంద, బతుకమ్మ: మండల కేంద్రంలోని గ్రంథాలయంలో గ్రంథాలయ పాలకుడిగా విధులు నిర్వర్తించిన షేక్ నిసార్ హైమద్ పటేల్ పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా ఆయనను ఆదివారం ఉపాధ్యాయులు, రాజకీయ నాయకులు, పాఠకులు...

మండల కేంద్రాల్లో చేపల మార్కెట్ల నిర్మాణం

తాడ్వాయి, బతుకమ్మ: మండల కేందరంలోని శబరిమాత చెరువులో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదివారం చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాసిరకం చేప...

రాష్ట్ర సెపక్ తక్రా ఉపాధ్యక్షులు గా గాధారి సంజీవ్ రెడ్డి

  నిజామాబాద్ స్పోర్ట్స్, బతుకమ్మ  : హైదరాబాద్ లోని ఫాతే మైదాన్ క్లబ్ లో  తెలంగాణ సెపక్ తక్రా అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో స్టేట్ కార్యవర్గం ను అదివారం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది....

కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

బాన్సువాడ,  బతుకమ్మ: బాన్సువాడ, దేశాయిపేట్ పీఏసీఎస్ ల ఆధ్వర్యంలో మండలంలోని దేశాయిపేట్, కొల్లూరు, నాగారం, బీర్కూర్ పీఏసీఎస్ పరిధిలోని కిష్టాపూర్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ర్ట ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే...

దర్గాకు వచ్చి అనంతలోకాలకు

. చెరువులో మునిగి ఇద్దరు యువకులు మృతి . మృతులు హైదరాబాద్ కు చెందిన వారు.. నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసేందుకు వచ్చిన ఇద్దరు చెరువులో మునిగి మృతి చెందారు....

గర్భిణీపై పోచారం అనుచరుడి దాడి

కామారెడ్డి, బతుకమ్మ: నస్రుల్లాబాద్ మండలంలో దారుణం చోటుచేసుకుంది. ఊరిలో నడుపుతున్న హోటల్ ను మూసివేయాలని ఆగ్రహం వ్యక్తం చేస్తూ భార్యాభర్తలపై ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి అనుచరుడు, మాజీ ఎంపీటీసీ కంది...

లింగంపేట్ లో ఉద్రిక్తత

.ఫ్లెక్సీలు, కాషాయ జెండాల దహనం . పోలీసుల భారీ బందోబస్తు లింగంపేట్, బతుకమ్మ:  మండల కేంద్రంలోని జంబి హనుమాన్ మందిరంలో ఫ్లెక్సీలు, కాషాయ జెండాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఈ ఘటన అదివారం ఉదయం...

ఏటీఎం చోరీ కేసులో ఒకరి అరెస్ట్

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నగరంలోని అర్సపల్లి ఎస్ బీ ఐ ఏటీఎంను ధ్వంసం చేసి చోరీకి యత్నించిన వ్యక్తిని ఒకటో టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 2వ తేదీన అర్ధరాత్రి...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip