27.3 C
Hyderabad
Friday, July 31, 2026

పేకాటస్థావరంపై దాడి

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: మండల కేంద్రంలోని యానాం ఎరుకల గల్లీలో కొనసాగుతున్నపేకాటస్థావరంపై సోమవారం రాత్రి దాడి చేసినట్లు ఎస్సై విక్రమ్ తెలిపారు. 12 మందిని అదుపులోకి తీసుకొని రూ.2,35,470 నగదు, మొబైల్ ఫోన్ లను స్వాధీనం చుకున్నట్లు వివరించారు.

More articles

Latest article