Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 January 2025, 2:35 pm Posted by : ramakrishna

పేకాటస్థావరంపై దాడి

మోర్తాడ్, బతుకమ్మ: మండల కేంద్రంలోని యానాం ఎరుకల గల్లీలో కొనసాగుతున్నపేకాటస్థావరంపై సోమవారం రాత్రి దాడి చేసినట్లు ఎస్సై విక్రమ్ తెలిపారు. 12 మందిని అదుపులోకి తీసుకొని రూ.2,35,470 నగదు, మొబైల్ ఫోన్ లను స్వాధీనం చుకున్నట్లు వివరించారు.