24 C
Hyderabad
Sunday, August 2, 2026

మహిళా డీఎస్పీలు ఆదర్శంగా నిలవాలి

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : పోలీస్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ప్రజల మనసులు గెలచుకోవాలని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి పిలుపునిచ్చారు. మహిళా డీఎస్పీలు వచ్చే  తరానికి ఆదర్శంగా నిలవాలన్నారు. గ్రూప్-1 ద్వారా ఎంపికైన డీఎస్పీలకు హైదరాబాద్ పోలీస్ అకాడమీలో శిక్షణ తరగతులు ప్రారంభించారు. ఈకార్యక్రమానికి డీజీపీ హాజరయ్యారు. మొత్తం 112 మందికి శిక్షణ ప్రారంభిస్తున్నామని, ఇప్పటి వరకు ఇదే అతిపెద్దబ్యాచ్ అని అన్నారు. అకాడమి డైరెక్టర్ అభిలాష బిస్త్ ఉన్నారు.

 

More articles

Latest article