27.3 C
Hyderabad
Friday, July 31, 2026

పేకాట స్తావరంపై దాడి

Must read

బతుకమ్మ, బోధన్: బోధన్ మండలం ఎరాజ్ పల్లి  గ్రామంలో పేకాట స్తావరం పై ఎస్ఐ  మచ్చేందర్ రెడ్డి   నేతృత్వంలో దాడి నిర్వహించారు. ఈ దాడిలో ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనుంచి రూ.16,530 నగదు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article