పేకాట స్తావరంపై దాడి

0 15,438

బతుకమ్మ, బోధన్: బోధన్ మండలం ఎరాజ్ పల్లి  గ్రామంలో పేకాట స్తావరం పై ఎస్ఐ  మచ్చేందర్ రెడ్డి   నేతృత్వంలో దాడి నిర్వహించారు. ఈ దాడిలో ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనుంచి రూ.16,530 నగదు స్వాధీనం చేసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.