30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

బీరు సీసాలో ప్లాస్టిక్ వ్యర్థాలు.. షాక్ తిన్న యువకుడు 

Must read

📰 Generate e-Paper Clip

రాజన్న సిరిసిల్లా జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ఘటన

రాజన్న సిరిసిల్లా, బతుకమ్మ :  రాజన్న సిరిసిల్లా జిల్లాలోని రుద్రండి మండలంలో  ఓ వైన్స్ షాపులో ఓయువకుడు బీరు సీసా కొనుగోలు చేశాడు. ఆసీసాలో వాటర్ బాటిల్ ప్లాస్టిక్ కవర్ రావడంతో యువకుడు ఖంగుతిన్నాడు.  ఈవిషయమై సదరు యువకుడు వైన్స్ షాపు సిబ్బందిని ప్రశ్నించాడు. వారు దురుసుగా ప్రవర్తించారని యువకుడు ఆవేదన వ్యక్తం చేశారు.

More articles

Latest article