26.3 C
Hyderabad
Monday, August 3, 2026

ముగ్గురు విద్యార్థినిల మిస్సింగ్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:  నవీపేట్ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నముగ్గురు విద్యార్థినిలు కనిపించకుండాపోయారు. ఈ నెల 2న పాఠశాలకు వెళ్తున్నామని వెళ్లిన కొండపల్లి శిరీష, మేడం వరలక్ష్మీ, గడ్డం రవళిక అనే విద్యార్థినిలు సాయంత్రం ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విద్యార్థినిల మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు నవీపేట్ ఎస్సై తెలిపారు. వివరాలు తెలిసిన వారు నవీపేట్ ఎస్సై 8712659845, నార్త్ సిఐ 8715659843లకు సంప్రదించాలని కోరారు.

Three female students are missing

Three female students are missing

More articles

Latest article