బిచ్కుంద, బతుకమ్మ :
ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు. మద్నూర్, డోంగ్లీ, బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులలో మంగళవారం మొక్కజొన్న...
మోర్తాడ్, బతుకమ్మ :
ఆరుగాలం రైతులు కష్టపడి పండించిన ధాన్యం దళారుల పాలు కాకుండా రైతుకే లాభాలు వచ్చే విధంగా ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం...
బతుకమ్మ, పిట్లం : పిట్లం మండలం లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం తిమ్మానగర్ పరిదిలో బుధవారం వరీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు చైర్మన్, డీసీసీబీ డైరెక్టర్ యం.సాయి రెడ్డి ప్రారంభించినారు. ఈ...
బతుకమ్మ, పిట్లం : ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలనే ధాన్యాన్ని రైతులు విక్రయించుకోవాలని ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు అన్నారు.ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చిల్లర్గి పరిధిలోని బండపల్లి 2 వరి ధాన్యం కొనుగోలు...
రుద్రూర్, బతుకమ్మ : రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని వర్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ సురేష్ బాబా అన్నారు. శుక్రవారం రుద్రూర్ మండలంలోని సిద్దాపూర్ గ్రామంలో ఐకెపి...
ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
రుద్రూర్, బతుకమ్మ : రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర...