30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

రాహుల్ గాంధీని కలిసిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

Must read

📰 Generate e-Paper Clip

ఢిల్లీ, బతుకమ్మ : ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేత, లోక్ సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని సోమవారం టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కుటుంబ సమేతంగా కలిశారు. ఈ సందర్బంగా రాహుల్ గాంధీతో రాష్ట్రంలో తాజా రాజకీయ అంశాలపై పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చర్చించారు.

More articles

Latest article