తిరుమల కాలినడక మార్గంలో మరోసారి చిరుత పులి కలకలం

0 1,959

వెబ్ న్యూస్, బతుకమ్మ :  తిరుమల అలిపిరి కాలినడక మార్గంలో మరోసారి చిరుత పులి కలకలం రేపింది. గాలి గోపురం వద్ద అర్ధరాత్రి చిరుత పులి సంచరించింది. గత రాత్రి 10 గంటల తర్వాత కాలినడక మార్గాన భక్తులు ఎవరిని అనుమతించకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

Leave A Reply

Your email address will not be published.