వెబ్ న్యూస్, బతుకమ్మ : తిరుమల అలిపిరి కాలినడక మార్గంలో మరోసారి చిరుత పులి కలకలం రేపింది. గాలి గోపురం వద్ద అర్ధరాత్రి చిరుత పులి సంచరించింది. గత రాత్రి 10 గంటల తర్వాత కాలినడక మార్గాన భక్తులు ఎవరిని అనుమతించకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
Recover your password.
A password will be e-mailed to you.