29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

కాళేశ్వరం కమిషన్ గడువు పెంపు

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : కాళేశ్వరం కమిషన్ గడువును నెల రోజుల పాటు  రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. కాగా, ఈకమిషన్ కు చైర్మన్ గా జస్టిస్ పీసీ ఘోష్  ఉన్నారు. కమిషన్  మలి విడత దర్యాప్తును ఇటీవలే ప్రారంభించింది. 

More articles

Latest article